Home / జాతీయం
37 రోజుల పాటు పంజాబ్ పోలీసుల నుండి తప్పించుకున్న తర్వాత, వేర్పాటువాద మరియు రాడికల్ బోధకుడు అమృత్ పాల్ సింగ్ చివరకు పంజాబ్లోని మోగాలోని గురుద్వారాలో లొంగిపోయాడు. అసోంలోని దిబ్రూగఢ్లోని సెంట్రల్ జైలుకు ఆయన్ను తరలిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ ను కీర్తించేవారిని, అతనికి మద్దతుగా మాట్లాడేవారిని కాల్చిపారేయాలని కేంద్రమంత్రి అశ్విని చౌబే అన్నారు.జుమ్మా నమాజ్ చేసిన తర్వాత, వారిలో ఒకరు 'అతిక్ అహ్మద్ అమర్ రహే' అని అరిచాడు.
ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్పాల్ సింగ్ ఎట్టకేలకు పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ‘వారిస్ పంజాబ్ దే’ వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందిన అమృత్ పాల్ సింగ్ దాదాపు 35 రోజులగా తప్పించుకుని తిరుగుతూ చివరికి పోలీసులకు చిక్కాడు. కాగా ఆదివారం తెల్లవారుజామున పంజాబ్లోని మోగా జిల్లాలో పోలీసుల ఎదుట అమృత్పాల్
కాగా జీ20 సమ్మిట్ లో భాగంగా బైడెన్ భారత్ పర్యటనకు రావడం ఇదే మొదటి సారి. ఆయన తో పాటు అమెరికా మంత్రులు జానెత్ యెల్లెన్, గినా రైమోండో
ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు..ఎలా మారుతాయే అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. గత కొద్దిరోజులుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ లో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ కేసులో జైలు శిక్షపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
ముంబైలోని బార్క్ (బాబా అణువిద్యుత్తు పరిశోధన కేంద్రం)లో భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
Modi Kerala visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో కేరళ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ నెల 24,25 తేదీల్లో మోదీ కేరళ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడులు జరుపుతామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో రాష్ట్రంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి గత వారం ఈ బెదిరింపు లేఖ వచ్చింది. ఈ విషయం ఆలస్యంగా […]
శ్రీహరికోట లోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చేసిన పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ)-సి55 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమైన ఈ కౌంట్డౌన్ ప్రక్రియ.. నిరంతరాయంగా 25.30 గంటల పాటు కొనసాగిన తర్వాత మధ్యాహ్నం 2.20 గంటలకు పీఎస్ఎల్వీ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.
దేశ వ్యాప్తంగా సందడి నెలకొంది. రంజాన్ పర్వదిన వేడుకులును భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం పండుగ నిర్వహిస్తున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేపట్టారు. ముస్లింలు ప్రార్థనా మందిరాల వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు.