Home / జాతీయం
బీహార్లో రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్, త్వరలో జైలు నుండి విడుదల కానున్నారన్న వార్త కలకలం రేపింది, తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో క్రియాశీలకపాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నానని సింగ్ స్పష్టం చేశారు.
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై పర్యవేక్షక కమిటీ విచారణ చేపట్టింది. అయితే కమిటీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ గతవారం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఉదయం తిరువనంతపురం మరియు కాసర్గోడ్ మధ్య రాష్ట్రంలోని మొట్టమొదటి వందేభారత్ రైలును తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ నుండి జెండా ఊపి ప్రారంభించారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) మరియు దాని సానుభూతిపరులపై దర్యాప్తుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) మంగళవారం నాలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు ప్రారంభించింది.
ఢిల్లీ రవాణా శాఖ మార్చి 27 వరకు ఆటోరిక్షాలు, క్యాబ్లు మరియు ద్విచక్ర వాహనాలతో సహా 54 లక్షలకు పైగా అధిక వయస్సు గల వాహనాల రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది.రిజిస్ట్రేషన్ రద్దు చేయబడిన కొన్ని వాహనాల్లో 1900 మరియు 1901లో నమోదు చేయబడినవి కూడా ఉన్నాయి.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం కోల్కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. నితీష్ కుమార్ వెంట డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేసేందుకు ఈ సమావేశం జరిగింది.
9 మరియు 10 తరగతుల సైన్స్ పాఠ్యపుస్తకాల నుండి చార్లెస్ డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడాన్ని ఖండిస్తూ దేశంలోని 1,800 మందికి పైగా శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు మరియు సైన్స్ ఔత్సాహికులు NCERTకి బహిరంగ లేఖ రాసారు.
తమిళనాడులో కన్వెన్షన్ సెంటర్లు,కాన్ఫరెన్స్ హాల్స్, బాంకెట్ మరియు మ్యారేజ్ హాల్స్తో పాటు స్పోర్ట్స్ స్టేడియాలు మరియు హౌస్ ఫంక్షన్లలో మద్యం అందించడానికి ఇప్పుడు ప్రత్యేక లైసెన్స్ అవసరం.
షాపులో ఇసుకేస్తే రాలనంతగా మహిళలు వచ్చారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నచ్చిన చీరల కోసం మహిళలంతా వెతుకుతున్నారు.
ఉత్తరప్రదేశ్ లో హత్యకు గురైన మాఫియా-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కార్యాలయం లోపల రక్తపు మరకలను ప్రయాగ్రాజ్ పోలీసులు కనుగొన్నారు. మెట్లపై, అతిక్ కార్యాలయంలోని సోఫాపై ఉంచిన తెల్లటి గుడ్డ ముక్కపై రక్తపు మరకలు కనిపించాయి. ఘటనా స్థలం నుంచి కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.