Home / జాతీయం
దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఆహార వీధులను అభివృద్ధి చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఇవి ఏర్పావుతాయి.
సాధారణంగా బ్యాంకులు లక్షలాది రూపాయల డిపాజిట్ అంటే కళ్లకద్దుకుని తీసుకుంటాయి. అది కూడా దేవాలయాలు, దేవస్దానాలకు చెందినవయితే ఎటువంటి అభ్యంతరాలు ఉండవు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ ముఖర్జీ నగర్ ప్రాంతంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో సంభాషించారు
దుబాయ్ నుండి ఢిల్లీకి నడుపుతున్న ఎయిర్ ఇండియా విమానం యొక్క పైలట్ కాక్పిట్లోకి మహిళా స్నేహితురాలిని అనుమతించడంపై డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) దర్యాప్తు ప్రారంభించింది. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ఈ ఘటన ఫిబ్రవరి 27 న జరిగిందని డీజీసీఏ తెలిపింది.
సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే సెలబ్రెటీల పేరుతో విపరీతంగా నకలీ అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి.
శుక్రవారం ఉదయం ఢిల్లీలోని సాకేత్ కోర్టు వద్ద కాల్పులు జరపడంతో ఒక మహిళతో సహా కనీసం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలో 70 ఏళ్ల వృద్దురాలు తన వృద్ధాప్య పింఛను కోసం కొన్ని కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడవాల్సి వచ్చింది.జిల్లాలోని ఝరిగావ్ బ్లాక్లోని బానుగూడ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
రాజస్థాన్ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బుధవారం కనీసం రూ. 800 కోట్ల బొగ్గు చోరీకి పాల్పడిన వ్యవస్థీకృత రాకెట్ను ఛేదించింది.ఈ ముఠా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అధిక క్యాలరీ విలువ కలిగిన బొగ్గు స్థానంలో నాణ్యమైన బొగ్గును ఉపయోగించేదని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) దినేష్ తెలిపారు.
యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం లోని పలు విభాగాల్లో
గుజరాత్లోని అహ్మదాబాద్లోని ప్రత్యేక న్యాయస్థానం నరోదాగామ్ మారణకాండలో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. 2002లో బిజెపి మాజీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, మాజీ బజరంగ్దళ్ నాయకుడు బాబు బజరంగితో సహా పలువురు నేతలు మత కలహాల సమయంలో ముస్లిం వర్గానికి చెందిన 11 మంది చనిపోవడానికి కారణమయ్యారని ఆరోపణలు వచ్చాయి.