Home / జాతీయం
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై, అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె)తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ జి స్క్వేర్కు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఆదాయపు పన్ను (ఐటి) శాఖ దాడులు ప్రారంభించింది.
Wrestlers Protest: లైంగిక ఆరోపణల నివేదికపై భారత రెజ్లర్లు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండో కూడా ధర్నా కొనసాగిస్తున్నారు. ఆదివారం రాత్రంతా దీక్షా శిబిరంలోనే ఉన్న వారు.. సోమవారం ఉదయం దానిని కొనసాగిస్తున్నారు.
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీ లో చేరతారనే ఊహాగానాలు వస్తుంటే..
మన దేశంలో ఇప్పటివరకు 1,2,5,10,20 నాణేలను చలామణి చేశాం. అయితే త్వరలో భారత మార్కెట్ లోకి రూ.100 కాయిన్ విడుదల కానుంది.
కేరళ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీపై ఆత్మాహుతి బాంబు దాడి చేస్తామని బెదిరిస్తూ లేఖ రాసిన వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. జేవియర్ అనే వ్యక్తి కొచ్చి నివాసి. అతను నగరంలో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు కేరళ పోలీసులు తెలిపారు.
మూడు నెలలు కావస్తున్నా తమకు న్యాయం జరగలేదని అందుకే మళ్లీ నిరసన తెలుపుతున్నామని వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాతో సహా పలువురు రెజ్లర్లు అన్నారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ నుండి వారు మీడియాతో మాట్లాడారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండి ) వచ్చే వారంలో వర్షాలు కురిసే రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. రాబోయే ఐదు రోజులలో భారతదేశంలోని చాలా ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండవని తెలిపింది.ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు గాలులతో కూడిన మోస్తరు వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ సంస్థ పేర్కొంది,
ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రారంభించనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి మరియు పర్యాటకాన్ని పెంచేందుకు మెట్రో ఏర్పాటు చేయబడింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రెండు రోజుల పర్యటనకు బయలుదేరి ముప్పై ఆరు గంటల వ్యవధిలో ఏడు నగరాల్లో ఎనిమిది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 24 మరియు 25 తేదీలలో రెండు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని 5,300 కి.మీలకు పైగా ప్రయాణించనున్నారు.
37 రోజుల పాటు పంజాబ్ పోలీసుల నుండి తప్పించుకున్న తర్వాత, వేర్పాటువాద మరియు రాడికల్ బోధకుడు అమృత్ పాల్ సింగ్ చివరకు పంజాబ్లోని మోగాలోని గురుద్వారాలో లొంగిపోయాడు. అసోంలోని దిబ్రూగఢ్లోని సెంట్రల్ జైలుకు ఆయన్ను తరలిస్తున్నారు.