Home / జాతీయం
జున్ మోనీ రాభా మోరికొలాంగ్ పోలీస్ ఔట్ పోస్టు ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహించే వారు. ఈ క్రమంలో సోమవారం అర్థరాత్రి తన ప్రైవేటు కారులో ఆమె ప్రయాణిస్తుండగా.. అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో యూపీ నుంచి వస్తున్న ఓ కంటైనర్ వాహనాన్ని కారు ఢీకొట్టింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (మే 19) తన ఆరు రోజుల పర్యటన కోసం మూడు దేశాలైన జపాన్, పాపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియాకు బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనడానికి బయలుదేరారు.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి నెలా 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ హామీ ఇచ్చారు.ఎన్నికలకు ఏడు నెలల సమయం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
Electric vehicles: ప్రస్తుతం విద్యుత్ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీకి కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఫేమ్ 2 పథకం కింద 40 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. అయితే ఈ పథకం కొనసాగుతుందా? లేదా? అని చాలా కాలంగా సందేహాలు నెలకొన్నాయి. దీంతో ఈవీ వాహనాల కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది. కానీ తాజాగా ఈ అంశంపై భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఒక వేళ ప్రణాళికలు నిజం […]
మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన దత్తాత్రేయ గాడ్గే అనే రైతు తన తోటలో మామిడి పండ్లకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ పేరు పెట్టారు. గాడ్గే యొక్క తోటలో పండించిన 'శారద్ మామిడి' ఒక్కొక్కటి 2.5 కిలోల బరువు ఉంటుంది . షోలాపూర్లో ఏటా నిర్వహించబడే మామిడి పండుగలో ఇవి జనాలను ఆకర్షిస్తున్నాయి.
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఎంపిక అయిన విషయం తెలిసిందే. తొలి నుంచి సీఎం రేసులో ఉన్న మరో నాయకుడు డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తూ కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి గురువారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) ముందు ఉద్యోగాల భూములు కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు.ఈడీ ఉదయం రెండున్నర గంటలపాటు రబ్రీదేవి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆమె మళ్లీ భోజన విరామం తరువాత విచారణకు హాజరయ్యారు.
ది కేరళ స్టోరీ సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది మరియు భద్రతా కారణాల దృష్ట్యా సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని థియేటర్ యజమానులు నిర్ణయించడంతో సినిమా ప్రేక్షకులకు భద్రత కల్పించాలని తమిళనాడును కోరింది.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఒడిశాలో మొదటి వందే భారత్ రైలును (పూరీ-హౌరా)వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఇది పశ్చిమ బెంగాల్లో ప్రయాణించే రెండవ వందే భారత్ రైలు కావడం విశేషం.
Bihar: కాసేపట్లో పెళ్లి.. బంధువులంతా వచ్చారు. పెళ్లి వేదికపైకి వధువు చేరుకుంది. ఇక మూడుముళ్లు పడతాయనగా పెళ్లి కూతురు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది.