Home / జాతీయం
1994లో జరిగిన ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్యకేసులో తాను నిర్దోషినని మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ అన్నారు. తాను దోషి అని ప్రభుత్వం భావిస్తే ఉరి వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
రైల్వే శాఖ తన వివిధ విభాగాల కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అగ్నివీర్లకు నాన్-గెజిటెడ్ పోస్టులలో 15 శాతం రిజర్వేషన్ను అందిస్తుంది. వారికి వయస్సు సడలింపు మరియు ఫిట్నెస్ పరీక్షల నుండి మినహాయింపును కూడా అందజేస్తుందని సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి.
ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వ తేదీ వరకు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 16,96,770 మంది విద్యార్థులు 12 వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు.
Delhi Crime: దేశంలో మహిళలు, చిన్నారులపై దాడులు ఆగడం లేదు. వాటి నియంత్రణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన.. మార్పు రావడం లేదు.
Raipur: మేనకోడలి పెళ్లిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తు.. ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Supreme Court: శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం విచారణ చేపట్టింది. దీంతో షిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిగింది.
CC Camera: కేరళకు చెందిన ఓ వ్యక్తి.. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ ఓ యువతికి లిఫ్ట్ ఇచ్చాడు. ఇది కాస్త.. సీసీ కెమెరాలకు చిక్కింది. దీనిపై భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. భర్తను జైలుకు పంపించారు.
అదానీ గ్రూప్ పై అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అయితే తాజా ఆ నివేదిక పై మారిషస్ స్పందించింది.
పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వరుస పేలుళ్లలతో ఆ ప్రాంతమంతా తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. కాగా తాజాగా గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటన అక్కడి స్థానికి ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. లంగర్ హాల్ ఎదురుగా ఉన్న శ్రీగురు రామ్ దాస్ జీ సరాయ్ వద్ద బుధవారం అర్థరాత్రి ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
Karnataka Exit Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఎన్నిక ముగిసిన తర్వాత.. ఎగ్జిట్ పోల్ సర్వేలు ఆయా పార్టీల విజయావకాశాలను అంచనా వేశాయి.