Home / జాతీయం
ఢిల్లీలో పని చేస్తున్న రోజువారీ కూలీ అయిన రవీందర్ కుమార్కి ప్రతి రాత్రి చిన్న పిల్లల కోసం గంటల తరబడి వేటాడటం దినచర్యగా మారింది. వారిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన తరువాత చంపేసే వాడు. ఇటువంటి వారిని గుర్తిండానికి అతను ఢిల్లీలోని మురికివాడల గుండా మైళ్ళ దూరం నడిచేవాడు.
కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో ఎన్నికల సరళిపై జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తాము బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ధన బలాన్ని తట్టుకోలేకపోయామన్నారు.
దేశవ్యాప్తంగా ఎరువుల మళ్లింపును తనిఖీ చేసిన నేపధ్యంలో కేంద్రం 112 మిక్చర్ తయారీదారుల అధికారాన్ని రద్దు చేసిందని మరియు 30 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ మంగళవారం తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) సీనియర్ నాయకుడు మరియు కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి బుధవారం తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించారు, ఆమె భారత ప్రధాని అయి ఉండాల్సిందని అన్నారు.
గుజరాత్లోని సూరత్లోని ఒక టీ షాపు యజమాని 'ది కేరళ స్టోరీ' సినిమా టిక్కెట్ను చూపించే కస్టమర్లకు ప్రత్యేకమైన ఆఫర్తో ముందుకు వచ్చాడు. సూరత్లోని వేసు ప్రాంతంలోని 'కేసరయ్య టీ షాప్' యజమాని 'ది కేరళ స్టోరీ' పోస్టర్లో సినిమా టిక్కెట్లు చూపించిన వారికి టీ మరియు కాఫీ ఉచితంగా ఇస్తామని చెప్పాడు.
ఎన్నికల తర్వాత జనతాదళ్ (సెక్యులర్)తో పొత్తు ఉండదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ స్ఫష్టం చేసారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడిఎస్తో పొత్తుకు అవకాశాలు లేవు. మేము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 130-135 సీట్లు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికూర్జున్ ఖర్గే కూడా ప్రకటించారు.
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న అత్తపై ఓ కోడలు విచక్షణ మరిచి దాడి చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో ఉన్న 2,165 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 5.31 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు
రామాయణంలోని ఎపిసోడ్లను హైలైట్ చేయడంతో పాటు శ్రీరాముడి ఆదర్శాలు మరియు సద్గుణాలను వ్యాప్తి చేయడానికి కాలిఫోర్నియాలోని డిస్నీల్యాండ్ నమూనాలో అయోధ్యలో థీమ్ పార్క్ 'రామ్ ల్యాండ్'ను త్వరలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.