Home / జాతీయం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రాయోజిత మరియు సహాయక పాఠశాలల్లో ప్రాథమిక ఉపాధ్యాయులుగా నియమితులయిన 36,000 మంది అభ్యర్థుల నియామకాలను రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఇంతటి అవినీతిని ఎన్నడూ అనుభవించలేదని ఈ ఉత్తర్వులను వెలువరిస్తూ జస్టిస్ అభిజిత్ గంగోపాధయ్ అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమైనట్లే. ఈ నేపధ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా చర్చ మొదలయింది. మాజీ సీఎంసిద్ధరామయ్య మరియు పీసీసీ చీఫ్ డికె శివకుమార్ల మధ్య సీఎం సీటుకోసం పోటీ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే
రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు దాదాపు మూడు గంటల తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసీఐ అధికారిక సమాచారం ప్రకారం ఉదయం 11 గంటల సమయానికి సాధారణ మెజారిటీ 113 స్థానాల్లో ఉన్న శాసనసభలో కాంగ్రెస్ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Karnataka Election Result: కర్ణాటక రాష్ట్రంలో ఫలితాలపై ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తుంది.
ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిన్ ఇండియా పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఫైర్ అయింది. నిబంధలను గాలికి వదిలేశారని పైలట్ పై 3 నెలల సస్పెన్షన్ వేటు వేసింది.
కర్ణాటకలో ఎన్నికలు ముగిశాయి. మే 13 (శనివారం) రాజకీయ పార్టీల భవితవ్యం తేలిపోనుంది. దీంతో నాయకుల్లో కొత్త ఆందోళనలు నెలకొన్నాయి.
2023-2024 సంవత్సరానికి గాను సీబీఎస్ఈ 10,12వ తరగతి పరీక్షల నిర్వహణకు తేదీలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖరారైంది.
పశ్చిమ బెంగాల్లో సినిమాపై నిషేధం, తమిళనాడులో డిఫాక్టో నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ 'ది కేరళ స్టోరీ' నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఈ నెల 8న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో ఈ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా తమిళనాడు మల్టీప్లెక్స్ యజమానులు ఈ సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం స్థానిక కోర్టులో సమర్పించిన దర్యాప్తుపై తమ స్టేటస్ నివేదికలో తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్లోని గాంధీనగర్లో 4,400 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు 19,000 మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు ఒకరోజు పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు.