Home / జాతీయం
ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాన్ని ప్రజలు ఇంకా మర్చిపోనేలేదు. మూడు రైళ్లు ఢీకొని 283 మంది మరణించిన దుర్ఘటన జరిగిన ఈ నెల రోజుల వ్యవధి లోనే వరుసగా రైలు ప్రమాదాలు జరగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. కాగా ఇప్పుడు తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి.
Online Order: సాధారణంగా ఇప్పుడు ఆన్ లైన్ క్రేజ్ పెరిగిపోయింది. ఏది కొనాళ్లా నిమిషాల్లో ఇంటికి తెచ్చి ఇచ్చిపెడుతున్నాయి ఆన్ లైన్ సంస్థలు. అలాంటి ఆన్ లైన్ ప్రొడక్టుల విక్రయాల్లో చైనాది అందవేసిన చెయ్యి అనే చెప్పాలి.
Manipur Violence: గత కొద్ది రోజుల నుంచి మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణ తీవ్ర హింసకు దారి తీసింది. సైన్యం, సీఆర్పీఎస్ బలగాలు రాష్ట్రంలో మోహరించినా పరిస్థితులను చక్కబెట్టేందుకు చూసినా కానీ అవేమి పెద్దగా పరిస్థితిని మార్చలేకపోయాయి.
Mayawati: తెలంగాణ ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత మాయావతి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీరు రాజ్యాంగానికి ఇస్తున్న విలువ అంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.
Tamilnadu First Women Bus Driver: తమిళనాడులో మొదటి మహిళా బస్సు డ్రైవర్ గా పేరొందిని షర్మిలకు ఆ యాజమాన్యం షాక్ ఇచ్చింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి షర్మిలను అభినందించిన కొద్ది గంటలకే ఆ మహిళా బస్సు డ్రైవర్ పై యాజమాన్యం వేటు వేసింది.
త్వరలో కొత్త విద్యుత్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం పగటిపూట విద్యుత్ ఛార్జీలు 20 శాతం వరకు తగ్గనున్నాయి. అయితే రాత్రిపూట పీక్ వేళల్లో విద్యుత్ ఛార్జీలను 20 శాతం మేర పెంచనున్నారు. దీనికి సంబంధించిన కొత్త విద్యుత్ నియమాలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.
డబ్ల్యుఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వెన్నెముక లేని సర్వెంట్ గా యోగేశ్వర్ దత్ని ప్రపంచం గుర్తుచేసుకుంటోందని భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేష్ ఫోగట్ శుక్రవారం అన్నారు, తనతో పాటు మరో ఐదుగురికి ఆసియా క్రీడలు మరియు ప్రపంచ పోటీల నుండి మినహాయింపు ఇవ్వడాన్ని దత్ ప్రశ్నించిన కొన్ని గంటల తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
పాట్నాలో శుక్రవారం 2024 లోక్సభ ఎన్నికల కోసం బిజెపి వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు రోడ్మ్యాప్ను రూపొందించడానికి నాయకులు సమావేశమయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన డిప్యూటీ తేజస్వీ యాదవ్ ఆతిథ్యం ఇచ్చిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్కు చెందిన భగవంత్ మాన్, తమిళనాడుకు చెందిన ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు.
బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ ( బీఎంసీ) లో కోవిడ్-19 సమయంలో జరిగిన రూ. 12,500 కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు ముంబై పోలీసులు శుక్రవారం నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా పెద్ద పేరు. గతంలో సీఎంగా ఇపుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దేశంలోని పలు ప్రాంతాల ప్రజలకు కూడా ఈ పేరు సుపరిచితమే. అయితే ఫడ్నవీస్ మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో డిప్యూటీ సీఎంగా కాకుండా కొన్ని 'విచిత్రమైన' కారణాల వల్ల బాగా ప్రాచుర్యం పొందుతున్నారు.