Home / జాతీయం
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అల్లర్లు చెలరేగుతున్నాయి.. అక్కడి పరిస్థితి ఎన్నికలంటే అల్లర్లు.. అల్లర్లంటే ఎన్నికలు అన్నట్లుగా తయారయ్యిందని చెప్పవచ్చు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు వరంగల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయగా.. పోలీసులు నిఘా నీడలో.. కట్టుదిట్టమైన భద్రత నడుమ గస్తీ కాస్తున్నారు. ఈ పర్యటన నిమిత్తం దాదాపు 3500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నగరంలో ఉదయం 8 గంటల నుండి ట్రాఫిక్ ఆంక్షలు
కాంగ్రెస్కు అవినీతి అతిపెద్ద సిద్ధాంతమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అవినీతికి కాంగ్రెస్ గ్యారెంటీ అయితే, తాను అవినీతిపై చర్యలకు గ్యారెంటీ అని మోదీ అన్నారు.శుక్రవారం ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని సైన్స్ కళాశాల మైదానంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రం కాంగ్రెస్కు ఏటీఎంగా మారిందని అన్నారు.
దేశంలోని అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి బీజేపీ ఎంపి, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ కు ఢిల్లీలోని కోర్టు సమన్లు జారీ చేసింది. దాదాపు ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపించారు.
: త్వరలో ట్రక్కు క్యాబిన్లలో ఎయిర్ కండిషనింగ్ తప్పనిసరి చేయబడుతుంది.అన్ని N2 మరియు N3 కేటగిరీల ట్రక్కులలో AC క్యాబిన్లు ఉంటాయి మరియు ఇది ట్రక్ డ్రైవర్లకు సౌకర్యవంతమైన పని పరిస్థితులను అందిస్తుంది అని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
వచ్చే నెల నుంచి హర్యానాలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పెళ్లికాని వారి వార్షికాదాయం రూ.1.8 లక్షల లోపు ఉంటే వారికి నెలవారీ రూ.2,750 పెన్షన్ అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గురువారం ప్రకటించారు. వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించని అదే వయస్సు గల వితంతువుల, భార్య చనిపోయిన వారికి కూడా పెన్షన్ వర్తిస్తుంది.
జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా బల్తాల్ మరియు పహల్గాం మార్గాల్లో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకిఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ హైకోర్టు శుక్రవారం తన 2019 మోడీ ఇంటిపేరు వ్యాఖ్యపై పరువు నష్టం కేసులో అతని పిటిషన్పై శిక్షపై స్టేను తిరస్కరించి సెషన్స్ కోర్టు ఉత్తర్వును సమర్థించింది. సెషన్స్ కోర్టు ఆదేశం న్యాయమైనది, సరైనది మరియు చట్టబద్ధమైనది అని పేర్కొంది.
PM Modi Warangal Tour: ప్రధాని నరేంద్రమోదీ వరంగల్ పర్యటించనున్న సందర్భంగా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో పకడ్బంధీగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది.
Nithyananda Kailasam: అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి.. ఈయనపై భారతదేశంలో పలు కేసులు నమోదయ్యి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడిన సంగతి తెలిసిందే.