Home / జాతీయం
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మ సహా 68 మంది గుజరాత్ లోయర్ జ్యుడీషియల్ ఆఫీసర్లకు పదోన్నతిపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది.
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో జరిగిన ఓ ప్రమాదం షాకింగ్ కు గురి చేస్తోంది. కోట్లు విలువ జేసే ఓ లగ్జరీ కారు చిన్న ప్రమాదంలోనే కాలి బూడిదైంది.
సిక్కింలో జనాభాను పెంచడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1 నుండి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కలిగి ఉన్న ఉద్యోగులకు ముందస్తు మరియు అదనపు ఇంక్రిమెంట్లను అందించాలని నిర్ణయించింది.
ఐదు నుంచి ఏడు లగ్జరీ కార్లు, 20,000 చదరపు అడుగుల స్థలం, బహుమతి పొందిన గిర్ జాతికి చెందిన రెండు డజన్ల పశువులు మరియు రూ.30 లక్షల విలువైన టీవీతో సహా ఇరవై వాహనాలు ఇవన్నీ నెలకు కేవలం రూ. 30,000 జీతం సంపాదించే ప్రభుత్వ ఉద్యోగివి. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అవినీతి శాఖ దాడిలో ఇవి బయట పడ్డాయి.
తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత సీఎం స్టాలిన్ మొదటిసారిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఈ సందర్బంగాస్టాలిన్ ప్రభుత్వంలో గత రెండేళ్లుగా ఆర్దికమంత్రిగా ఉన్న త్యాగరాజన్ ను ఐటీ మంత్రిత్వశాఖ కు మార్చారు. పీటీఆర్ అని కూడా పిలువబడే పళనివేల్ త్యాగ రాజన్ గత రెండేళ్లుగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
1994లో జరిగిన ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్యకేసులో తాను నిర్దోషినని మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ అన్నారు. తాను దోషి అని ప్రభుత్వం భావిస్తే ఉరి వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
రైల్వే శాఖ తన వివిధ విభాగాల కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అగ్నివీర్లకు నాన్-గెజిటెడ్ పోస్టులలో 15 శాతం రిజర్వేషన్ను అందిస్తుంది. వారికి వయస్సు సడలింపు మరియు ఫిట్నెస్ పరీక్షల నుండి మినహాయింపును కూడా అందజేస్తుందని సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి.
ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వ తేదీ వరకు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 16,96,770 మంది విద్యార్థులు 12 వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు.
Delhi Crime: దేశంలో మహిళలు, చిన్నారులపై దాడులు ఆగడం లేదు. వాటి నియంత్రణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన.. మార్పు రావడం లేదు.
Raipur: మేనకోడలి పెళ్లిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తు.. ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.