Home / తప్పక చదవాలి
బీజేపీ తెలుగు రాజకీయాలను ఔపోసన పట్టేసింది. రాజకీయ నాయకుల ప్లస్సులు మైనస్సులు రెండూ లెక్క వేసి మరీ తనదైన శైలిలో రాజకీయ సయ్యాట ఆడుతోంది.
బెంగళూరులో మోదీ మసీదు పేరుతో ఒక మసీదు ఉంది. మోదీ అబ్దుల్ గపూర్ అనే వ్యక్తి 1849లో బెంగళూరులోని టాస్కర్ టౌన్లో నివసించారు. పర్షియా మరియు ఇతర దేశాలతో వర్తకం చేసిన ఈ మోదీ సంపన్న వ్యాపారి. ఆ ప్రాంతాన్ని అప్పుడు మిలిటరీ మరియు సివిల్ స్టేషన్ అని పిలిచేవారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం కోసం వాహనం సిద్ధమైంది
ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణకు పార్లమెంట్ నివాళి అర్పించింది. పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభం అయ్యాయి.
Trending News : డబ్బు దొంగించిందనే అనుమానంతో గిరిజన బాలిక పట్ల హాస్టల్ మహిళా సూపరింటెండెంట్ దారుణంగా వ్యవహరించింది. విద్యార్థిని మెడలో బూట్ల దండ వేసి ఊరేగించిన అవమానీయ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
వేరే వ్యక్తులకు డబ్బులు పంపించాల్సిన సంధర్భంలో పొరపాటున పంపించాల్సిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి డబ్బులు పంపుతూ ఉంటాం. ఇటువంటి తప్పిదాలు ముఖ్యంగా పొరపాటున వేరే నంబర్ టైపు చేయడం లేదా పొరపాటున వేరే నంబర్ సేవ చేసుకోవడం వల్ల జరుగుతాయి.
ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆ చిత్రాలు ఆదరిస్తున్నారు. మరి ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో అవి ఎప్పుడు ప్రజల ముందుకు వస్తున్నాయో చూసేద్దాం.
ద మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐఓ) నిర్వహించే అందాల పోటీలకు గత ఆరు దశాబ్దాలుగా ఫెమీనా భాగస్వామిగా నిలుస్తోంది. భారత్ లో ఈ అందాల పోటీలు ఫెమీనా పేరుమీదే ఫెమీనా మిస్ ఇండియా పోటీలుగా పేరుగాంచాయి. ఈ నేపథ్యంలోనే 2023 మిస్ ఇండియా పోటీలకు ప్రకటన వెలువడింది.
దేశంలో మరికొన్ని సినిమా థియేటర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు పలు గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లని నిర్మించేందుకు ప్రభుత్వ రంగ సీఎస్సీ ఈ- గవర్నెన్స్ సర్వీసెస్ నిర్ణయించింది. అక్టోబర్ సినిమాతో కలిసి 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో మరో 10,000 సినిమా హాళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
నేరస్తులు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి దోపిడీలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ వంటి మహా నగరాల్లో కూడా ఇటువంటి దారుణాలు ఇంకా కొనసాగుతుండడం బాధాకరం అనే చెప్పాలి.