Home / తప్పక చదవాలి
నేటి కాలంలో పలు రకాల టీలు అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో ఒకటి గ్రీన్ టీ. అయితే ఈ గ్రీన్ టీతో ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు ఉన్నాయని అనేక మంది ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అదే గ్రీన్ టీ కొందరిలో కాలేయ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఏదైనా మనకు తెలియని పదం కనిపించినా వినిపించినా వెంటనే డిక్షనరీలో వెతుకుతాం. మరి అలాంటి డిక్షనరీల్లో ఒకటైన ప్రముఖ ఇంగ్లిష్ నింఘంటువు ‘ఆక్స్ ఫర్డ్’ ప్రతి ఏడాది ఒక కొత్తపదాన్ని చేర్చుతూ ఉంటుంది. దానిలో భాగంగా 2022 సంవత్సరానికి గానూ ‘గోబ్లిన్ మోడ్’ అనే వర్డ్ ని చేర్చుతున్నట్టు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా మత్తుపదార్దాల స్మగ్లింగ్ ఏపీలోనే ఎక్కువగా జరుగుతోంది. 2021-22లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డిఆర్ఐ) సోమవారం విడుదల చేసిన స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ఈ విషయాన్ని పేర్కొంది.
తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ ఫిరాయింపులపై క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన వైకాపా గూటికి చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ‘తిమింగలం’వాలింది. ఒకరోజంతా అక్కడే సేదతీరి.. తిరిగి సోమవారం రాత్రి ఎగిరిపోయింది. సముద్రంలో ఉండాల్సిన తిమింగలం ఎయిర్పోర్టులో ఉండడమేంటా అనే కదా మీ సందేహం నిజమేనండి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమాన తిమింగలం.
మస్క్ మొదులు పెట్టిన ఉద్యోగుల కోత మిగతా సంస్థలకూ పాకింది. ఆర్థిక మాంద్యం, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా పలు ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల ఏరివేతను మొదలు పెట్టాయి. ప్రస్తుతం ఈ జాబితాలో ప్రముఖ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ అయిన పెప్సీ కూడా వచ్చి చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ తీరం, ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అది నేడు వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారి తీరం వైపు దూసుకువస్తోంది. ఈ నేపథ్యంలో జాలర్లు ఎవరూ సముద్రంపైకి వెళ్లకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
కోల్కతాపై సిటీ ఆఫ్ జాయ్ పుస్తకంరాసిన ఫ్రెంచ్ రచయిత డొమినిక్ లాపియర్ కన్నుమూసారు. ఆయన వయసు 91.లాపియర్ భార్య డొమినిక్ కాంకాన్ఈ వార్తను ధృవీకరించారు. కాంకాన్-లాపియర్ వయసుకు సంబంధించిన అనారోగ్య సమస్యల కారణంగా మరణించినట్లు చెప్పారు.
త్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ నివాసంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు నాటి బీహార్ ను తలపిస్తుందంటూ విమర్శించారు.