Home / తప్పక చదవాలి
హైదరాబాద్ మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. మైండ్ స్పేస్ జంక్షన్లోని రాయదుర్గం మెట్రో టెర్మినల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ విస్తరించబోయే మెట్రో కారిడార్కు భూమి పూజ చేశారు.
బ్రిటీష్ ఎంపీలు గణితం మరియు ఆంగ్ల పరీక్షలను పూర్తి చేయడంలో 10 ఏళ్ల పిల్లలతో పోలిస్తే సగటున తక్కువ స్కోర్లు సాధించారు
సిటాడెల్ సీఈవో మరియు వ్యవస్థాపకుడు కెన్ గ్రిఫిన్ తన కంపెనీలో 10,000 మంది సిబ్బంది కుటుంబాల కోసం డిస్నీల్యాండ్ ఫ్లోరిడాకు మూడు రోజుల విడిదికోసం పర్యటన ఏర్పాటు చేసాడు
ఫ్రెంచ్ అధ్యక్షుడు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని 18 నుంచి 25ఏళ్లలోపు యువతకి ఫార్మసీలు ఉచితంగా కండోమ్స్ అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఆ దేశ యువతలో ముందుగానే న్యూయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ దేశ అధ్యక్షుడే ఇంతటి నిర్ణయం ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ప్రకృతి ఎంతో సుందరమైనది. చూసే కళ్లు ఆస్వాధించే.. మనసు ఉండాలే కానీ అణువణువునా అందాలు దాగి ఉంటాయి. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, ఆడపిల్ల, కావేవీ కవితకు అనర్హం అని అంటుంటారు. అలానే భూమి, ఆకాశం, నక్షత్రాలు, చెట్లుచేమలు, సముద్రాలు ఇలా ప్రకృతిలో ప్రతీది కవి హృదయాన్ని చలింపజేస్తాయి. మరియు అలాంటి సుందరమైన దృశ్యాలు, ప్రదేశాలు ఏవైనా సరే ప్రజల మనసులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి ఆకాశంలో కనిపించే ఆకృతులు ఎంతో ఆకర్షనీయంగా ఉంటూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మీకు ఎక్కడైనా ఆకాశంలో సముద్రాన్ని చూశారా.. కనీసం ఆకాశాన్ని తాకిన సముద్రాన్ని చూశారా లేదు కదా అయితే ఈ దృశ్యం చూడండి..
Mandous Effect : మాండూస్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది. ఈరోజు అర్థరాత్రి దాటిన తరువాత మహాబలిపురం వద్ద ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీంతో
Mandous Cyclone : మాండూస్ తుఫాను దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు దూసుకోస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం ముందుస్తు చర్యలు చెప్పటింది. ఇవాళ అర్థరాత్రి దాటిన తరువాత మహాబలిపురం వద్ద తుఫాను తీరం దాటే అవకాశం
Mandous : బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను మరింత ప్రస్తుతం మరింత బలపడినట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు తీవ్ర తుఫానును మారి... దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాల వైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు దాదాపు 6 కి.మీ వేగంతో కదులుతోందని అధికారులు
జనసేన ప్రచార రథం వారాహి వాహనం కలర్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. కనీసం నేను ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాకు రీమేక్ సినిమాలు వద్దు స్ట్రెయిట్ సినిమాలే కావాలంటూ పవన్ అభిమానులు #WeDontWantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. పవన్ హరీష్ శంకర్తో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా ప్రకటన రావడంతో పవన్ అభిమానులంతా ఎంతగానో సంతోషించారు. అయితే ఈ ప్రకటన వచ్చి ఏడాది అయినప్పటికీ ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోడవంతో ఫ్యాన్స్ నిరాసచెందుతున్నారు.