Home / తెలంగాణ
Harish Rao fires on Revanth Reddy Government: స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతుభరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపాలని, 19 నెలల్లో రైతులను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు రూ.వేల చొప్పున ఇస్తామని చెప్పి రూ.12వేలకు పరిమితం చేయడం మోసం చేయడమేనని మండిపడ్డారు. గత వానకాలం, యాసంగిలో రైతుభరోసా ఎగ్గొట్టారని, ఇప్పుడు ఓట్ల కోసం విజయోత్సవాల పేరిట సంబురాలు […]
Girl Murdered her Mother in Jeedimetla: హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం జరిగింది. ఎన్ఎల్బీ నగర్ లో ప్రియుడితో కలిసి కన్నకూతురే తల్లిని హత్య చేసింది. శివ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం తెలిసి మందలించినందుకే ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. జీడిమెట్లకు చెందిన బాలికకు పగిల్ల శివ అనే యువకునితో 8 నెలల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. విషయం తెలిసి బాలికను తల్లి […]
Maoists Warn MP Raghnandan Rao: మెదక్ ఎంపీని చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరుతో కొందరు బెదిరించారు. ఇవాళ సాయంత్రం వరకు ఆయనను చంపుతామని హెచ్చరించారు. తాను మధ్యప్రదేశ్ కి చెందిన మావోయిస్టునని దుండగుడు చెప్పాడు. అయితే ఫోన్ ను ఎంపీ పీఏ ఆన్సర్ చేశారు. దమ్ముంటే ఎంపీ రఘునందన్ ని కాపాడుకోవాలని బెదిరింపులు చేశాడు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కాగా ఎంపీ రఘునందన్ రావు ఇవాళ మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో పర్యటించారు. […]
Telangana High Court On Local Body Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా స్థానికల సంస్థల ఎన్నికల గురించి పలువురు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ మేరకు పిటిషనర్లు, ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. గత ఫిబ్రవరిలోనే […]
Prabhakar Rao SIT Enquiry In Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశలో ఉంది. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఐదుసార్లు విచారణకు హాజరైన ఆయన, ఇవాళ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీకి వచ్చారు. కాగా గత ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్ లను ట్యాప్ చేసినట్టు […]
South Central Railway Announce Special Trains: ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా పలు రూట్లలో స్పెషల్ రైళ్లను ప్రవేశపెడుతోంది. వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో మరిన్ని మార్గాలకు విస్తరిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్- నాగర్ సోల్- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే నడుపుతోంది. జూలై 3 నుంచి జూలై 25 వరకు ఈ […]
IMD Issued Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో వానలు పడతాయని ఐఎండీ తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ. వరకు ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు […]
Cabinet Meeting On local Elections: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భేటీ కానుంది. స్థానికల సంస్థల ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్ ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు బీసీలకు రిజర్వేషన్ల వర్తింపు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. గోదావరి జలాలపై ప్రభుత్వ వ్యూహాన్ని ఖరారు చేస్తారని తెలుస్తోంది. అలాగే త్వరలో ఏపీ […]
Rythu Bharosa Money Credits: రైతుభరోసా నిధుల పంపిణీలో రాష్ట్ర సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 6 రోజుల్లో 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7770.83 కోట్లు జమ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూన్ 16న రైతు నేస్తం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. […]
PM Modi: ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో అక్షరాస్యతా శాతం పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ సుచిత్ర ఆధ్వర్యంలో పది, ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రంతో పాటు నగదు బహుమతిని ఆయన అందజేశారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కేంద్రమంత్రి ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ది […]