Home / తెలంగాణ
Gali Janardhan Reddy bail in OMC Case: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు సీబీఐ విధించిన శిక్షను హైకోర్టు రద్దు చేసింది. రూ.10 లక్షల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇండియా విడిచి ఎక్కడికి వెళ్లిపోవడానికి వీలు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు పాస్ పోర్టు సరెండర్ […]
ACB Raids in Telangana: తెలంగాణలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, బెంగళూరులోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నూనె శ్రీధర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నూనె శ్రీధర్ పనిచేశారు. ఈ ప్రాజెక్టులో 6, 7 […]
Janagama MLA Palla Rajeswar Reddy Accident in KCR farm house: జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డాడు. ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా, పల్లా.. రాత్రి నుంచి కేసీఆర్ ఫాంహౌస్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారీపడ్డారు. […]
Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ లో ఉంటున్న ఏడుగురు స్నేహితులు నిన్న నాగార్జునసాగర్ చూసేందుకు కారులో వెళ్లారు. తిరిగి అర్ధరాత్రి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా.. నాగార్జున సాగర్ హైవేపై మాల్ వద్ద వారి కారును బస్సు ఢీకొంది. దీంతో ఘటనా స్థలిలోనే ముగ్గురు యువకులు మృతి […]
Kaleshwaram Commission: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి నేడు విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ఇవాళ కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఈ మేరకు ఉదయం 11.30 గంటలలోపు బీఆర్కే భవన్ కు కేసీఆర్ చేరుకోనున్నారు. అయితే సీఎం కేసీఆర్ విచారణ ఎలా చేస్తారనేది స్పష్టత లేదు. కేవలం రహస్య విచారణ చేస్తారా? లేక బహిరంగ విచారణ […]
Hyderabad: సినిమా సిటీగా హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా మార్చేందుకు అవసరమైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను సినిమా సిటీగా అభివృద్ధి చేసి, దేశ, విదేశాల నుంచి సినిమా రంగ ప్రముఖులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సినిమా షూటింగ్ చేయాలంటే పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ, మున్సిపల్ శాఖ వంటి వివిధ శాఖల నుంచి విడివిడిగా అనుమతులు […]
Telangana High Court : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. మంగళవారం పిటిషన్లపై న్యాయస్థానం విచారణ ముగించింది. ఎన్నికల్లో నామినేషన్ సందర్భంగా గోపీనాథ్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ నేత అజహరుద్దీన్, నవీన్ యాదవ్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై ధర్మాసనంలో విచారణ జరుగుతుండగా, రెండు రోజుల కింద ఎమ్మెల్యే మాగంటి అనారోగ్యంతో మృతిచెందారు. విషయాన్ని న్యాయవాదులు హైకోర్టు […]
Former Minister Harish Rao meets KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు మరోసారి సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్హౌస్లో ఇద్దరూ మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై చర్చించారు. బుధవారం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు విచారణ అంశంపై సుదీర్ఘంగా చర్చినట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్ నివేదిక సిద్ధం చేశారు. హరీశ్రావును కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నల ఆధారంగా మరో […]
Telangana CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై వారితో చర్చించారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పు, ఇతర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. […]
Deputy CM Bhatti Vikramarka good news to Electricity Department Employees: విద్యుత్ శాఖ ఉద్యోగులకు టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ప్రమాదబీమా అందించేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్బీఐతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో ఈ అగ్రిమెంట్ జరిగింది. ఈ పథకం కింద విద్యుత్ శాఖలో ఉద్యోగులకు రూ. కోటి వరకు ప్రమాద […]