Home / తెలంగాణ
Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్పై మరోసారి విమర్శలు సంధించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ ఆలయ అభివృద్ధిని ప్రభుత్వం మరిచిందని అన్నారు
భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా టెన్నిస్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే అభిమానుల కోసం హైదరాబాద్ వేదికగా ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడింది. సానియా-రోహన్ బొప్పన్న టీమ్స్ తలపడ్డాయి. డబుల్స్ లో సానియా మీర్జా- బొప్పన్న జోడీ, ఇవాన్ డోర్నిక్- మ్యాటిక్ సాన్స్ జంటను ఢీ కొట్టింది. మొత్తం రెండు మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
Harish Rao: నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్నారులకు గుండె సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా విదేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు ఆయన పిలుపునిచ్చారు. సొంత గడ్డపై సేవలు అందించడానికి వైద్యులు ముందుకు రావాలని సూచించారు.
Naveen Murder: పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడిని సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా సంఘటన స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. సాయంత్రం మరోసారి బయటకు తీసుకువెళ్లారు. మలక్పేటలోని సలీంనగర్ లోని ఓ అపార్ట్మెంట్ కు తీసుకువెళ్లారు.
ప్రమాద సమయంలో రేవంత్ రెడ్డి కారులో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశిస్తూ ట్విటర్ సాక్షిగా విమర్శలు చేశారు.
సరూర్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో సమస్యలపై ఎల్ఎల్బీ విద్యార్థి మణిదీప్ హైకోర్టుకు లేఖ రాశాడు.
Accident: తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాద దృశ్యాలు నెట్టింటా వైరల్ గా మారింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిని అదుపుతప్పి వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. హైదరాబాద్ నాగోల్ కి చెందిన ఓ వ్యక్తిని కారు ఢీ కొట్టింది.
ప్రైమ్9 న్యూస్ ఛానల్ సీఈవో పి. వెంకటేశ్వర రావు నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రజల పక్షాన నిలుస్తూ.. నిరంతరం వారి కోసం తమ వంతు బాధ్యతగా నిస్వార్ధ సేవలు అందిస్తున్న ప్రైమ్ 9 సేవలు భవిష్యత్తులో మరింతగా జరగాలని.. ఛానల్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 3, 4 తేదీల్లో జరగనున్న “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్”కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు.