Home / తెలంగాణ
Bandi Sanjay: దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లో బండి సంజయ్, తెలంగాణ భాజపా నేతలు సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో భాజపా భవిష్యత్ కార్యాచరణ.. రాబోయే ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై చర్చించారు.
GHMC: సంచలనం రేపిన వీధి కుక్కల దాడి ఘటనలో బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ నష్టపరిహారం అందించనుంది. మృతి చెందిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబానికి జీహెచ్ఎంసీ నుంచి రూ.8లక్షలు కాగా.. కార్పొరేటర్ల నెల జీతం నుంచి రూ.2లక్షలు కలిపి మొత్తం రూ.10లక్షల ఆర్ధిక సాయన్ని అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని ప్రీతి మృతిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రీతి మృతి చెందిన తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు.
గతంలో ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేని వారు మాత్రమే ఆర్ఎస్ఎస్ మార్చ్ లో పాల్గొనాలని హైకోర్టు ఆదేశం. మసీదు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బందో బస్తు ఏర్పాటు చేయాలని, ర్యాలీలో పాల్గానే వాళ్లు ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయోద్దని తెలిపింది.
Drunken Drive: కారును ఆపిన పోలీసులకు "నెల్లూరి పెద్దారెడ్డి" పేరు చెబుతూ బిల్డప్ బాబాయ్గా బ్రహ్మానందం ఓ సినిమాలో పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. ఇవాళ్టికీ ఆ బిల్డప్ కామెడీ.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉంటోంది. సరిగ్గా అదే తరహాలో ఈ ఘటన జరిగింది.
Lovers Suicide: వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇంట్లో చెప్పడానికి భయపడ్డారు. చెబితే ఏం చేస్తారో అన్న భయం వారిని వెంటాడింది. అలా అని.. ఇంకొకరిని చేసుకొవడానికి సిద్ధంగా లేరు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని తెలియడంతో.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలలో కలిపి 10 సీట్లకు గాను తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది.
KF Beer: ప్రజా సమస్యలను వినడానికే ప్రజావాణి ఉంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను వివరించుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తి కూడా.. తన సమస్యను ప్రజావాణిలో కలెక్టర్ కు విన్నవించుకున్నాడు. కానీ ఈ సమస్య వింటే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి సర్వాల విందు జరిగింది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత కచేరీతో నగరం వీణుల వింధును ఆస్వాధించింది. ప్రేక్షకుల మనసు మైమరిచిపోయేలా చేసింది.
Preeti: ఐదు రోజులుగా చికిత్స పొందుతూ ప్రీతి ఆదివారం కన్నుమూసింది. ప్రీతి అంత్యక్రియలకు గ్రామస్తులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ అంతిమయాత్రలో వివిధ పార్టీలకు చెందిన నేతలు.. ఇతరులు పాల్గొన్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.