Home / ప్రాంతీయం
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటనకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో పర్యటిస్తున్నారు. శుక్రవారంనాడు రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే రిషికొండకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్
విశాఖ పట్టణం జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర షెడ్యూల్ని ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం భీమిలి నియోజకవర్గంలోని రుషికొండని పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. 12వ తేదీన పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్ చేతిలో హత్యకి గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు.
ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతలపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని జనుపల్లి గ్రామంలో సీఎం జగన్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో నాలుగో విడత వడ్డీ డబ్బులను జమ చేశారు.
జనసేన అధినేత పవన్కళ్యాణ్పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. దమ్ముంటే పవన్ను 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. నిన్న సభలో స్టీల్ప్లాంట్ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో అంత పలుకుబడి ఉంటే విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు.
హైదరాబాద్ నగర పరిధిలోని శంషాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గతంలో యావత్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ తరహాలోనే ఈ ఘటన జరగం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. శంషాబాద్లోని సాయి ఎన్క్లేవ్లో ఇళ్ల స్థలాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు మహిళను దారుణంగా హత్య చేసి
ప్రశాంతమైన విశాఖ నగరం భూకబ్జాదారుల, రియల్లర్ల, గూండాల చేతిలో చిక్కుకుని అల్లాడుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం సాయంత్రం విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఆయన ప్రసంగించారు
జనసేనాని పవన్కల్యాణ్పై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాల గురించి ఆమె ఓ వీడియో విడుదల చేశారు. మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ పవన్కల్యాణ్ను రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నానని రేణూ దేశాయ్ చెప్పారు. తాను జీవితంలో ముందుకు సాగిపోతున్నానని రేణూ దేశాయ్ తెలిపారు.
టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో ఉదయం 11.44 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గరుడాళ్వార్ సన్నిధిలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం స్వామివారిని భూమన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.
అమ్మ.. ఈ పదం, ఈ పిలుపు నకు ఉన్న గొప్పతనాన్ని మాటల్లో వర్ణించలేం. ఆడవారు .. అమ్మ పిలుపు కోసం.. ఎన్ని కష్టాలను భరిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మాత, పిత, గురు, దైవం అని అంటారు. దేవుడు కన్నా ముందు మనకి అమ్మే అని చెబుతున్నారు అంటే ఆ గొప్పతనాన్ని మనం అర్దం చేసుకోవాలి.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుండి మూడో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే రెండు విడతలు విజయవంతం కాగా మూడో విడత కూడా అంతకు మించి సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 14న తూర్పు గోదావరి జిల్లాలో కత్తిపూడి జంక్షన్ వద్ద వారాహి యాత్ర తొలి విడతను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.