Home / తాజా వార్తలు
సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి సానుభూతి చూపడం తప్ప గ్రామస్థులు కానీ రాజకీయనేతలుకు కానీ ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండవు. కాగా హర్యానా రాష్ట్రంలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకొన్నది. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థికి రోహతక్ జిల్లాలోని చిరి గ్రామస్థులు భారీ బహుమతులు అందజేశారు. అంతగా అతను ఏం చేశారు. ఎందుకు అతనిని ప్రజలు అంతగా ఆదరిస్తున్నారో చూసేద్దామా..
నేటి నుంచి ఖతార్ వేదికగా ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ మెగాటోర్నీ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరుగనుంది. ఈ ఫుట్బాల్ ప్రపంచకప్లో మెుత్తంగా 32 జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ లో అతిథ్య జట్టు ఖతార్ ( Qatar)ఈక్వెడార్ను ఢీకొనబోతోంది.
తెలుగురాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది పదిగంటలైనా పొగమంచు వీడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో హంగ్ రావాలని బీజేపీ భావిస్తోందా? అలా జరిగితేనే ఫస్ట్ టైం జనసేనతో కూడి పవర్ లోకి వస్తామని ఆశ పడుతోందా? ఇది మొదటి ఆప్షన్ గా పెట్టుకుని బీజేపీ కేంద్ర నాయకత్వం మాస్టర్ స్ట్రాటజీని సెట్ చేసి పెట్టిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు
ఉత్తర కొరియా అధినేత కిమ్జోంగ్ ఉన్ మొట్టమొదటిసారి తన కుమార్తెను బాహ్య ప్రపంచానికి పరిచయం చేశాడు. తన కుమార్తె చేయి పట్టుకొని క్షిపణులను పరిశీలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
దిల్లీలో శ్రద్దా వాకర్ ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తన ప్రియురాలు శ్రద్దాను చంపి 35 ముక్కలు చేసిన ఎపిసోడ్ మరచిపోక ముందే బంగ్లాదేశ్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.
బ్రిటన్లో రిషి సునాక్ ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి ఆదాయపు పన్ను పెంచడంతో పాటు ప్రభుత్వ వ్యయాన్ని భారీగా కోత విధించింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత మహిళా నేతలను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ ఖండించారు. నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడే కొడాలి నానిని ఎన్నిస్లారు అరెస్ట్ చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
మాజీ మంత్రి, మర్రి శశిధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.