Home / సినిమా
టాలీవుడ్ నటి డింపుల్ హయతిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఊహించని ఈ ఘటనతో డింపుల్ హయతి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు మీకోసం..
ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు మే 22 న మరణించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే నిన్న కన్నమూశారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధే పాత్రల్లో నాటికంహరు శరత్ బాబు. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో దాదాపు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". దర్శక ధీరుడు రాజమౌళి తెరేకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని ఆకట్టుకోని ఆస్కార్ ని కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తెలుగుతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కూడా యాక్ట్ చేసిన విషయ తెలిసిందే.
ఇష్టం సినిమాతో తెలుగు సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది "శ్రియ శరన్". తెలుగుతో పాటు తమిళ్, కన్నడ హిందీ మలయాళ చిత్రాల్లో కూడా నటించి .. అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్, బాలకృష్ణ, ప్రభాస్, మహేశ్ బాబు,
ముంబైలో ప్రముఖ నటుడు, మోడల్ మరియు కాస్టింగ్ కోఆర్డినేటర్ అయిన ఆదిత్య సింగ్ రాజ్పుత్, అతను నివసించే 11వ అంతస్తులోని వాష్రూమ్లో శవమై కనిపించాడు. అతని స్నేహితుడు బిల్డింగ్ వాచ్మెన్తో కలిసి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు
యూట్యూబ్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియానా గ్లోరీ.. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ పుణ్యమా అని ఫేమస్ అయ్యింది. ఇక అక్కడితో ఆగక బిగ్ బాస్ దెబ్బకు సెలబ్రిటీ అయ్యింది. కాగా ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేకపోవడంతో హాట్ షో చేస్తూ ఆమె తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో చేసిన ఫొటో షూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్దార్థ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె, డాక్టర్ ఐశ్వర్యను ఆయన వివాహమాడనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఈ జంట నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
సీనియర్ నటుడు శరత్బాబు (71) కన్నుమూశారు. కొంత కాలం నుంచి అనారోగ్య కారణాలతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.
విలక్షణ నటుడు కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నట విశ్వరూపంతో కొన్ని దశాబ్ధాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్.. ఇలా బహుముఖ ప్రజ్హాశాలిగా పేరు తెచ్చుకున్నారు కమలహాసన్.
Telugu Movies: నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 26 థియేటర్లలో విడుదల కానుంది.