Home / సినిమా
టాలీవుడ్ కి "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ "మీనాక్షి చౌదరి". ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది ఈ భామ. తాజాగా
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి అస్సాంకు చెందిన రూపాలీ బారువాను గురువారం వివాహం చేసుకున్నారు. పలు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు మరిన్ని ప్రాంతీయ చిత్రాలలో నటించిన ఆశిష్ కు ఇది రెండవ వివాహం.
Sreeleela: పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ ముద్దుగుమ్మ "శ్రీలీల". ఇప్పుడు ఈ అమ్మడు కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఇటీవల మాస్ మహరాజ్ సరసన ధమాకాలో నటించి హిట్ ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లోని బడా హీరోల సరసన దాదాపు 10 సినిమాల్లో ఈ అందాల తార నటిస్తోన్నట్టు టాక్. మొత్తానికి వరుస సినిమాల్లో నటిస్తూ ఈ భామ ఫుల్ ఫామ్ లో ఉంది.
తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ సుధాకర్ గురించి పరిచయం అవసరం లేదు అని చెప్పాలి. తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా తెరకెక్కించిన సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు సుధాకర్. నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు ఆయన. 1980 నుంచి 2005 సినిమాల్లో నటించగా..
సాధారణంగా ఒక విషయాన్ని వ్యక్తపరచడానికి, ప్రజలకు తెలియజేయడానికి మీడియా అనేది మాద్యమంగా ఉపయోగపడుతుందో అదే విధంగా ప్రశ్నించడానికి కూడా ఉంటుంది. మీడియా ప్రధాన మూడు సూత్రాలలో ఒకటైన ఎంటర్టైన్ విషయానికి వస్తే చిత్ర రంగం అందులో ఉంటుంది. సినిమాల విషయంలో.. సినిమాకి సంబంధించిన విషయంలో
కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ మహమ్మారి వైరస్ కారణంగా ప్రజలు థియేటర్లకు కాకుండా ఎక్కువ ఓటీటీ కి బాగా అలవాటు పడ్డారు. సినిమా బాగుంటే థియేటర్లకు కూడా వచ్చి మంచి కలెక్షన్స్ తో చిత్రాలను బ్లాక్ బస్టర్ హిట్స్ గా కూడా మలుస్తున్నారు. ఈ కోవ లోనే ప్రతి వారం ఓటీటీ వేదికగా పలు సినిమాలు, సిరీస్ లు
ఇటీవల కొన్ని చిన్న చిన్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. కొత్త దర్శకులు మంచి సినిమాలతో వచ్చి హిట్స్ కొడుతున్నారు. యూట్యూబర్ సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా "మేము ఫేమస్". ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తెలంగాణ నేటివిటీలో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “ఆదిపురుష్“. ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్ గా తెరకెక్కుతున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకి అందరూ బాగా అలవాటు పడిపోయారు. వాటిలో ఇన్స్టాగ్రామ్ గురించి తెలియని వారు అంటూ ఉండరు. అయితే టిక్టాక్ ద్వారా ఫేమస్ అయిన కొందరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో టాలెంట్ చూపిస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఈ విధంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నార్త్ బ్యూటీ "సోఫియా అన్సారీ" గురించి
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి మంచి గొప్ప మనసుని చాటుకున్నాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక అభిమాని కోరిక తెలుసుకొని నెరవేర్చాడు. ఈ స్టోరీ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోల్కతాకు చెందిన శివానీ చక్రవర్తి వయస్సు 60 ఏళ్లు. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడిన ఆమె అనారోగ్యంతో పోరాడుతూ.. రోజులు లెక్కబెట్టుకుంటుంది.