Home / సినిమా
Telugu Movies: నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 26 థియేటర్లలో విడుదల కానుంది.
టాలీవుడ్ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.
రాజ్-కోటి సంయుక్తంగా ఎన్నో హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించింది. దాదాపు 150 కు పైగా చిత్రాలకు వీరి ద్వయం పనిచేసింది. ‘ముఠామేస్త్రి’,‘బావా బావమరిది’, ‘గోవిందా గోవిందా’ ‘హలోబ్రదర్’ వంటి చిత్రాలు వీరివురికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
బుల్లితెరపై మంచి ప్రేక్షకులను అలరిస్తున్న షో జబర్దస్త్. ఎన్నో సంవత్సరాల నుండి ఈ షో ఈటీవీలో ప్రసారమవుతూ అందరికీ మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక ఇందులో పాల్గొనే కమెడియన్స్ కూడా తమ కామెడీ టైమింగ్స్ తో అందర్నీ నవ్వించి మంచి పేర్లు సంపాదించుకున్నారు. ఇక యాంకర్ల విషయానికి వస్తే అనసూయ
యాంకర్ అనసూయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితురాలే. యాంకరింగ్ నుంచి యాక్టింగ్ వైపు వచ్చేసిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇక తాజాగా ఫ్యామిలీతో పాటు వెకేషన్ కి వెళ్ళిన ఈ భామ.. బికినీ వేసుకొని అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతున్నాయి.
హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఈ వేడుకలో పాల్గొని ఎన్టీఆర్ గురించి, ఆయనతో తమకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. మురళీమోహన్, జయప్రద, జయసుధ, కృష్ణవేణి లాంటి సీనియర్ నటీనటులు.. నాగ చైతన్య, సుమంత్, అడివిశేష్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక సేన్ లాంటి ఈ తరం
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని కొనసాగిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు మంచు మనోజ్. విభిన్న చిత్రాలతో వైవిధ్యభరిత చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే ఇటీవల కాలంలో మంచు మనోజ్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచారు.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రభాస్ సాహో మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇటు సినిమాలతో బిజీగా ఉంటూ.. అటు సోషల్ మీడియాలో కూడా
విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో ‘బిచ్చగాడు 2’ చిత్రం మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ నటించింది.
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ప్రజలకు ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉంటూ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయిన బ్యూటీ వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీ అయ్యింది. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు పెద్దగా సినిమాలు చెయ్యకపోయినా నెట్టింట తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అప్డేట్స్ ఇస్తోంది. తాజాగా జీరోసైజ్ తో కుర్రకారును కట్టిపడేస్తుంది ఈ జిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.