Home /Author Guruvendhar Reddy
Minister Nadendla Manohar Speaks to Media over Rice Export Issue: కాకినాడ పోర్టు అక్రమాలకు అడ్డాగా మారిందని, గత వైసీపీ ప్రభుత్వం ఈ పోర్టును పూర్తిగా అందుకోసమే వినియోగించిందని జనసేన సీనియర్ నేత, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ పోర్టు నుంచి గడచిన మూడేళ్లలో రూ. 48,537 కోట్ల విలువైన 1.31 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేశారని ఆయన మండిపడ్డారు. దీనికోసమే కాకినాడు పోర్టు పాత […]
CM Revanth Reddy says Rythu Bharosa to Farmers After Sankranti: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజును చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, ఈ క్రమంలోనే రైతు రుణమాఫీ, ఉచిత రైతు బీమా, సన్నాలకు బోనస్ వంటివి అందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్న మేలు చూసి ఓర్వలేకనే విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆదివారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో […]
Harish Rao Thanneeru fire on congress government: కాంగ్రెస్ ఏడాది పాలన అన్నిరంగాల్లో విఫలమైందని.. ‘ఈ సర్కారు ఉత్త బేకారు’గా ఉందని ప్రజలు అనుకుంటున్నారని హరీశ్రావు విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు, అసత్య ప్రచారంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ఏ వర్గమూ వీరి పాలనను మెచ్చకోవటం లేదని తెలిసే.. ముఖ్యమంత్రి విజయోత్సవాల పేరుతో సొంత డబ్బా కొట్టుకుంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అసమర్థ పాలనలో రాష్ట్రం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం మంచి ఆర్థిక […]
US varsities urge foreign students to return to campus ahead of Trump’s swearing-in: సెలవుల కోసం స్వదేశానికి వెళ్లిన విద్యార్థులు వెంటనే అమెరికాకు తిరిగి రావాలని యూనివర్సిటీలు మెసేజ్లు పంపాయి. దీంతో అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థుల్లో టెన్షన్ వాతావరణం మొదలైంది. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలు ఇటీవల నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే లోపు విద్యార్థులు తిరిగి రావాలని ఆదేశించాయి. టికెట్లు బుక్ చేసుకుంటున్న విద్యార్థులు.. […]
Arvind Kejriwal’s big announcement ahead of Delhi Assembly elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటక చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎలాంటి పొత్తులు లేకుండానే పోటీ చేస్తామని ప్రకటించారు. […]
Floods Effect To AP Due To Heavy Rains By Fengal Cyclone: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. విశాఖతోపాటు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కోనసీమ, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా ఏర్పడడంతో మరో 24 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షానికి […]
Jay Shah takes over as new ICC chairman: ఐసీసీ ఛైర్మన్గా బీసీసీఐ కార్యదర్శి జైషా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. తాజాగా, ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. కాగా, భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నాలుగో వ్యక్తిగా జైషా రికార్డు నెలకొల్పారు. అయితే ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. అయితే, ఐసీసీ ఛైర్మన్గా జైషా(35) అతిచిన్న వయసులో ఎన్నికైనట్లు గుర్తింపు దక్కించుకున్నారు. దీంతో పాటు గతంలో భారత్ నుంచి శశాంక్ […]
Pushpa 2 song Peelings update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. ఈ మూవీని సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ డ్రామా సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన మరో సాంగ్ రిలీజ్ కానుంది. ఇవాళ సాయంత్రం […]
Israeli airstrikes hit Hezbollah targets: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందారు. గాజా స్ట్రిప్లో ఓ కారుపై ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇందులో డబ్ల్యూసీకేకి చెందిన అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో కూడా డబ్ల్యూసీకేపై జరిపిన దాడుల్లో ఏడుగురు అధికారులు మృతి చెందగా.. ఇందులో విదేశీయులు కూడా ఉన్నారు. ఈ ఘటనతో దాదాపు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఆహార సరఫరాకు అంతరాయం కలిగింది. […]
AP New Ration Cards Application starts from tomorrow: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులేని వారంతా కొత్త రేషన్ కార్డు తీసుకునేందుకు, పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రేపటినుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంక్రాంతి కానుకగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ జనవరిలో కొత్త రేషన్ కార్డులు మంజూరు […]