Home /Author Guruvendhar Reddy
NET-TET Exams conducted same day: తెలంగాణలో మరోసారి పరీక్షల తేదీలపై గందరగోళం ఏర్పడింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిటీ టెస్టు పరీక్షలు, తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల అర్హతకు నిర్వహించే టీచర్ ఎలిజిబిటీ టెస్ట్ పరీక్షలు ఒకే టైమ్లో రావటం వల్ల ఈ రెండింటికీ హాజరయ్యే కొందరు విద్యార్థులు టెట్ పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకేరోజు రెండు పరీక్షలు జూనియర్ […]
3 new criminal laws to ensure justice for women: భారత రాజ్యాంగం ఆశించిన మార్పును అమలు చేసేందుకు దేశంలో అమల్లోకి వచ్చిన సరికొత్త నేర నియంత్రణ చట్టాలు అద్భుతంగా ఉపయోగనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం చండీగఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్లలో దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలను జాగ్రత్తగా అధ్యయం చేసి వీటిని రూపొందించారన్నారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు […]
Ponguleti Srinivasa Reddy says Special App For Indiramma Housing Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు తీపి కబురు చెప్పింది. ఈ నెల 5న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల యాప్ను ప్రారంభించబోతున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ ప్రభుత్వం పదేళ్లలో గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. […]
YS Vivekananda Reddy Murder Case: కూటమి ప్రభుత్వ ఆదేశాలతో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు పునర్విచారణ మొదలైంది. ఇందులో భాగంగా వైఎస్ వివేకానందరెడ్డి ఒకప్పటి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పోలీసు విచారణ ముమ్మరం చేశారు. విచారణకు రావాలంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బావమరిది ఈసీ సురేంద్రనాథ్రెడ్డితో పాటు, కడప ఎంపీ అవినాష్రెడ్డి బాబాయ్ వైఎస్ మనోహర్రెడ్డి, తమ్ముడు అభిషేక్రెడ్డికి నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్ ట్రస్ట్ ఛైర్మన్ జనార్దన్రెడ్డి, న్యాయవాది ఓబుల్రెడ్డికి కూడా […]
Hockey legend Dhyan Chand: దేశంలోని క్రీడాకారులకు, క్రీడాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్ చంద్. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించి, మన దేశానికి ఒక విశిష్టమైన గుర్తింపు తెచ్చిన గొప్ప క్రీడాకారుడిగా ధ్యాన్చంద్ జాతి మనసులో చెరగని ముద్రవేశారు. ఆయన పేరిట కేంద్రం ఏటా ఇచ్చే ఖేల్రత్న అవార్డు దేశంలోని క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత గౌరవంగా భావించబడుతోంది. ధ్యాన్చంద్ 1905లో ఆగస్టు 29న నేటి ప్రయాగ్రాజ్ నగరంలో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు.. […]
Pm Modi Watches ‘Sabarmati Report’: గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’ను పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎంపీలు, ఇతరులు ఈ చిత్రాన్ని చూశారు. 2002లో గుజరాత్లో గోద్రా ఆధారంగా తెరకు.. 2002 సంవత్సరంలో గుజరాత్లో గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు […]
Civil Assistant Surgeon Posts in ap: ఏపీలో నిరుద్యోగులకు వైద్యారోగ్య శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో ఖాళీగా ఉన్న 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాక్ లాగ్, రెగ్యులర్ పోస్టులను.. పీహెచ్ సీలు/ ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆసక్తిగల నిరుద్యోగులు ఈ నెల 4నుంచి […]
MP Gurumurthy Letter To PM Modi: దేశ రాజధానిలో నానాటికి వాయు కాలుష్యం పెరుగుతుండడం, మరో వైపు శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో తెరపైకి కొత్త డిమాండ్ వస్తోంది. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో రెండు సమావేశాలైన దక్షిణ భారత దేశంలో నిర్వహించాలని తిరుపతి ఎంపీ డిమాండ్ చేయడం ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే దేశానికీ రెండో రాజధానిపై అనేక డిమాండ్ లు వస్తున్న నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలనే డిమాండ్ తెరపైకి రావడంతో […]
Big Shock To Sajjala Bhargav Reddy: వైసీపీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి మరోసారి ఎదురు దెబ్బ తలిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక మొదలైంది. ఇన్నాళ్లు సైలెంట్ అయిన ఈ కేసులపై సుప్రీంకోర్టు ఫోకస్ చేసింది. తాజాగా జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పూర్తి వివరాలను రెండు వారాల్లో అందించాలని ఆదేశించింది. […]
CM Revanth Reddy To Inaugurate 1000 Cr Coca Cola Green Field Plant: సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్లో రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన కోకాకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులతో కలిసి కంపెనీ ప్రాంగణంలో తిరిగారు. ఈ మేరకు కంపెనీలో పలు వివరాలను తెలుసుకున్నారు. ప్రధానంగా శీతల పానీయం ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయితే, నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది […]