Home /Author Guruvendhar Reddy
BJP NVSS Prabhakar Key Comments: రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రజలకు మోసం చేయడంలో రేవంత్ కూడా చంద్రశేఖర్ బాటలోనే నడుస్తున్నాడని ఆరోపించారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆరు అబద్ధాలు.. 66 మోసాలపై బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చార్జిషీట్ పెట్టారన్నారు. దానిపై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా చార్జిషీట్ పెడతామని […]
Devendra Fadnavis oath as CM today: మరాఠా రాజకీయంలో మలుపులు ముగిశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి నేతల మధ్య గత వారం రోజులుగా సాగుతున్న చర్చలు బుధవారానికి ఒక కొలిక్కి వచ్చాయి. ఈ క్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనుండగా, షిండే, అజిత్ పవార్లు ఉప ముఖ్యమంత్రులుగా గురువారం ప్రమాణం చేయనున్నారు. బీజేఎల్పీ నేతగా.. బుధవారం నాటి కోర్ కమిటీ భేటీ తర్వాత ముంబైలోని విధాన్ […]
Inspection In Stella El Ship in kakinada: రేషన్ బియ్యం ఎగుమతి కోసం కాకినాడ పోర్టులో లంగర్ వేసిన స్టెల్లా ఎల్ పనామా నౌకలో బుధవారం అధికారులు మరోసారి తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం పోర్టు, కస్టమ్స్, పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో బృందం సముద్రంలోకి వెళ్లారు. ఈ మల్టీ డిసిప్లీనరీ కమిటీ బృందం రేషన్ బియ్య నమూనాలు సేకరించారు. వాటిని ల్యాబ్ కు పంపి అందులో ఉన్నవి రేషన్ బియ్యమా కాదా అనేది నిగ్గు తేల్చనున్నారు. […]
CM Revanth Reddy Speech at Peddapalli Meeting: తెలంగాణ రాష్ట్రంలో కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనను పోల్చి చూడాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో సీఎం ప్రసంగించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ […]
Who will be next BCCI secretary: మొన్నటివరకు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా.. ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. బీసీసీఐ నియమాల ప్రకారం.. బోర్డులోని ఏ ఆఫీస్ బేరర్ రాజీనామా చేసినా, 45 రోజుల్లోపు బోర్డు జనరల్ బాడీ మీటింగ్ జరిపి, ఆ రాజీనామా చేసిన వ్యక్తి స్థానంలో మరొకరిని ఎన్నుకోవాల్సి ఉంది. అదే సమయంలో ఈ భేటీకి కనీసం […]
KTR Challenge To CM Revanth Reddy: మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారని, ఆయన మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కేసీఆర్ చెప్పారు. నాడు ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భరతమాత రూపాన్ని వాజ్పేయి అధికారంలోకి రాగానే మార్చలేదని గుర్తుచేశారు. […]
ICC World Test Championship Points Table IND, SA first two places: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాాయింట్స్ టేబుల్లో భారత్ తొలి స్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా కొనసాగుతున్నాయి. సౌతాఫ్రికా రెండో స్థానానికి ఎగబాకగా.. ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. ఇక, తర్వాతి స్థానాల్లో శ్రీలకం, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఉన్నాయి. అయితే ఫైనల్ వెళ్లే అవకాశం మూడు జట్లకు మాత్రమే ఉంది. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలలో […]
Kakinada port 38 thousand metric tons of rice in the ship: కాకినాడ పోర్టులో మరోసారి తనిఖీలు చేపట్టారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీజ్ చేయించిన షిప్లో బుధవారం మరోసారి తనిఖీలు చేస్తున్నారు. మల్టీ డిసిప్లీనరీ కమిటీ సముద్రంలోకి బయలుదేరగా తనిఖీలు చేశారు. షిప్లో మొత్తం 38వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉండగా.. ఇందులో 680 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. ఈ మేరకు రైస్ బుకింగ్పై మల్టీ […]
CM Revanth Reddy says Former AP CM Konijeti Rosaiah inspiration to all: మాజీ సీఎం రోశయ్య అందరికీ స్ఫూర్తిఅని, ఆయన పదవి కావాలని ఏనాడూ అడిగింది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన మాజీ సీఎం రోశయ్య వర్ధంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోశయ్య సూచనలతో రాజకీయాలపై అవగాహన పెంచుకున్నానన్నారు. రోశయ్యనే ఎదురిస్తూ మండలిలో నేను మాట్లాడే […]
BJP Announces Devendra Fadnavis As New CM of Maharashtra: మహారాష్ట్ర కొత్త సీఎం దేవేంద్ర పడ్నవీస్ ఖరారయ్యారు. ఈ మేరకు బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపీ శాసనసభాపక్ష నేతగా పడ్నవీస్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అధికారికంగా ప్రకటించింది. అంతకుముందు బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ నేతలు ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ తదితరులు ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా పడ్నవీస్ పేరును ప్రతిపాదించగా.. మిగతా […]