Home /Author anantharao b
జార్ఖండ్కు చెందిన ఒక కుటుంబం తమ పెంపుడు కుక్క పుట్టినరోజును గొప్ప వైభవంగా మరియు ఉల్లాసంగా జరుపుకున్న వీడియో వైరల్గా మారింది.
భారత నావికాదళంలో దాదాపు 3,000 మంది అగ్నివీరులు చేరుకున్నారని, వారిలో 341 మంది మహిళలు ఉన్నారని నేవీ శనివారం తెలిపింది.
వచ్చే ఏడాది నుండి యూపీఎస్సీ నిర్వహించే ప్రత్యేక పరీక్ష ద్వారా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్కు రిక్రూట్మెంట్ జరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించింది మద్రాస్ హైకోర్టు. దేవాలయాలలో మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించే చర్య ప్రార్థనా స్థలాల స్వచ్ఛత మరియు పవిత్రతను కాపాడటానికి అని కోర్టు పేర్కొంది.
మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికను ఆమె బాబాయి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ ఘటన బాలానగర్ మండలం తిరుమలగిరిలో చోటుచేసుకుంది, బాలికపై వరుసకు బాబాయ్ అయ్యే వక్తి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి గ్యాంగ్ చేశాడు.
వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఓ ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డులను అందజేసింది.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం(డిసెంబరు 3) సందర్భంగా తెలంగాణ కీలక నిర్ణయం తీసుకుంది. స్త్రీ, శిశు సంక్షేమశాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమశాఖ విభాగాన్ని మంత్రిత్వ శాఖగా ఏర్పాటుచేసేందుకు నిర్ణయించింది.
సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. విద్యార్దులను బిడ్టల్లా చూసుకోవలసిన అధ్యాపకుడే కీచకుడిగా మారాడు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఫలితాలను వెల్లడించవద్దని ఆదేశించింది. కార్యవర్గానికి సంబంధించి ఆరు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఒక్కో స్థానానికి ఒక్కో నామినేషన్ చొప్పున మాత్రమే దాఖలయ్యాయి.
సీఎం జగన్ కడప జిల్లాలో పార్నపల్లి రిజర్వాయర్ బోటింగ్ జెట్టీని ప్రారంభించారు. బోట్టింగ్ జెట్టీని ప్రారంభించిన సీఎం... స్వయంగా అందులో కొద్దిసేపు ప్రయాణం చేశారు.