Home /Author anantharao b
యుఎస్ మిలిటరీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ శనివారం దక్షిణ కరోలినా తీరంలోచైనా బెలూన్ను కూల్చివేసింది.బెలూన్ కూల్చివేత నేపధ్యంలో యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటన వాయిదా పడింది.
దైవదూషణ విషయాలను తొలగించడానికి వెబ్సైట్ నిరాకరించడంతోపాకిస్తాన్ ప్రభుత్వం శనివారం వికీపీడియాను బ్లాక్ చేసింది.
బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు.గడ్డు పరిస్థితుల్లో వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా గొప్పే అని చెప్పవచ్చు.
ఎ.ఎం. రత్నం.. టాలీవుడ్ , కోలీవుడ్ లో పరిచయం అక్కరలేని పేరు.ఆయన చిత్రాల్లో భారీ సెట్టింగులు. తారా గణం ఉంటాయి. క్వాలిటీ అవుట్ పుట్ కు ఎంత ఖర్చు పెట్టడానికయినా వెనుకాడని నిర్మాతగా రత్నానికి సౌత్ ఇండియాలో పేరు ఉంది.
బీహార్లోని గయాలో కుల ధ్రువీకరణ పత్రం కోసం విచిత్రమైన దరఖాస్తురావడంతో అధికారులు కంగుతిన్నారు.టామీ అనే కుక్క కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంది.
జాతీయ అవార్డు గ్రహీత లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. జాతీయ అవార్డు గ్రహీత లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. చెన్నైనుంగంబాక్కంలోని హాడోస్ రోడ్లోని తన ఇంట్లో వాణీ జయరాం మరణించారు.ఆమె వయస్సు 78 సంవత్సరాలు.
జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో జోషిమఠ్ లాంటి సంఘటన చోటు చేసుకుంది.ఒక గ్రామంలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడటంతో కనీసం 19 కుటుంబాలను ఖాళీ చేయించారు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద ప్రతినిధులు పాకిస్తాన్కు షాక్ ఇచ్చారు.కరెంట్ చార్జీలు యూనిట్కు 11 నుంచి 12.5 రూపాయలు పెంచాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీని 335 బిలియన్ రూపాయలకు పరిమితం చేయాలని ఐఎంఎఫ్ షరతు విధించింది. కరెంట్ చార్జీలు యూనిట్కు 11 నుంచి 12.5 రూపాయలు పెంచాలప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీని 335 బిలియన్ రూపాయలకు
హాంకాంగ్ శుక్రవారం తన గ్లోబల్ ప్రమోషనల్ క్యాంపెయిన్ 'హలో హాంగ్ కాంగ్' కింద 500,000 ఉచిత విమాన టిక్కెట్లను ఆఫర్ చేయడంద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు మరియు సందర్శకులకు స్వాగతం పలికింది.
ప్రపంచ నాయకుల ఆమోదం రేటింగ్ చార్టులో భారతప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు.బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ జనవరి 26-31 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో