Home /Author anantharao b
అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ధర శుక్రవారం తాజాగా పడిపోయింది.ఉదయం 10 గంటలకు ఎన్ఎస్ఈలో ఈ షేరు 22 శాతం క్షీణించి రూ.1,252.20 వద్ద ట్రేడవుతోంది.
తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు.
దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన నేపధ్యంలో రాజమౌళి స్పందించారు.
జ్యోతిబాపూలే, అంబేద్కర్ ,సాహు మహరాజ్ లతో వైఎస్ సమానం కాలేరని పవన్ కళ్యాణ్ అన్నారు.నేను ఇక్కడికి వచ్చేటపుడు జ్యోతిబాపూలే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖద్వారం అని చూసాను.
అమలు చేసే వ్యక్తి లేనపుడు ఎన్నిగొప్ప చట్టాలు చేసినా ఉపయోగం ఉండదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంపై సదస్సు నిర్వహించారు.
అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో సుష్మా స్వరాజ్పై చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కొట్టిపారేశారు.తన ప్రత్యర్థి సుష్మా స్వరాజ్ను ముఖ్యమైన రాజకీయ నేతగా తాను ఎప్పుడూ చూడలేదని మైక్ పాంపియో చెప్పడాన్ని జైశంకర్ తప్పుబట్టారు.
Vande Bharat trains: రైల్వే శాఖ దక్షిణ భారతదేశంలో మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులుతెలిపారు. కాచిగూడ -బెంగళూరు, సికింద్రాబాద్ -తిరుపతి, సికింద్రాబాద్ -పూణే మధ్య ఈ వందేభారత్ రైళ్లు తిరుగుతాయని వారు అన్నారు. మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ ఈ ఏడాది నవంబర్లో చెన్నై-బెంగళూరు-మైసూర్ మార్గంలో దక్షిణ భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రైల్వే స్టేషన్లో […]
ప్రయాణీకుల విపరీత ప్రవర్తన నేపధ్యంలో ఎయిర్ ఇండియా తన విమానంలో ఆల్కహాల్ సర్వీస్ విధానాన్ని సవరించింది.అవసరమైతే క్యాబిన్ సిబ్బందికి మద్యం సేవించడాన్ని వ్యూహాత్మకంగా తిరస్కరించాలని సూచించబడింది.
:న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం చేశారు.ఆర్డెర్న్ రాజీనామాను ఆమోదించిన తర్వాత, న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ సిండి కిరో బుధవారం ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన బీబీసీ డాక్యుమెంటరీపై కొనసాగుతున్న వివాదంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం స్పందించారు.