Home /Author anantharao b
మహిళలు సెక్స్ కు తమ అంగీకారాన్ని తెలిపే వయస్సును 18 నుండి 16 సంవత్సరాలకు తగ్గించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడంటూ 20 ఏళ్ల యువకుడిపై దాఖలయిన ఎఫ్ఐాఆర్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రతీఏటా జరిగే అమర్నాథ్ వార్షిక యాత్ర శనివారం (జూలై 1) ప్రారంభమైంది. 62 రోజుల యాత్రను బల్తాల్ బేస్ క్యాంప్లో శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు సీనియర్ అధికారులతో పాటు డిప్యూటీ కమిషనర్ గందర్బల్ శ్యాంబీర్ జెండా ఊపి ప్రారంభించారు.
త్రిబుల్ ఐటీ హైదరాబాద్ తెలిసినట్లుగా చాలా మందికి త్రిబుల్ ఐటీ బెంగళూరు గురించి తెలియదు. అయితే ఇది కూడా అత్యున్నత ప్రమాణాలతో మంచి కోర్పులతో ఉన్న సంస్దని ఇక్కడ చదివిన వారికి మంచి ఫ్యూచర్ ఉంటుందని ప్రసిద్ద విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ కుమార్ చెబుతున్నారు.
నికరాగ్వాలో ప్రతి సంవత్సరం, డజన్ల కొద్దీ ప్రజలు ఒక విచిత్రమైన ఆచారంలో పాల్గొంటారు. దీనిలో వారు ఒకరినొకరు ఎండిన ఎద్దు పురుషాంగాలతో తయారు చేసిన కొరడాతో కొట్టుకుంటారు. వారు పశ్చాత్తాపం చెందే వరకు వారి ప్రత్యర్థులను కొరడాతో కొడుతుంటారు.
కులం పేరు పెట్టుకున్న వ్యక్తికి క్లాస్ వార్ గురించి మాట్లాడే అర్హత లేదు. 30 లక్షలమంది భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టారు. క్లాస్ వార్ గురించి ఉచ్చరించే అర్హత లేదంటూ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం భీమవరం అంబేద్కర్ సెంటర్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
మణిపూర్ లో కొనసాగుతున్న హింసాకాండ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా లేఖను శుక్రవారం పలువురు మహిళలు చించివేశారు.బీరెన్ సింగ్ రాజీనామా పత్రంలో పాటు 20 మంది ఎంఎల్ఏలను తీసుకుని గవర్నర్ నివాసానికి బయలు దేరారు
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు 100 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేశాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 2022 మరియు జూన్ 2023 మధ్య కాలంలో, మొత్తం 2,140 ట్రిప్పుల్లో 25.20 లక్షల మంది ప్రయాణికులు ఈ సెమీ-హై స్పీడ్ రైళ్లలో ప్రయాణించినట్లు జూన్ 21 వరకు ఉన్న డేటా చూపుతోంది.
ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన బ్లాక్ మరియు టేక్ డౌన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ట్విటర్ దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. కంపెనీ అభ్యర్ధనలో ఎలాంటి అర్హతలు లేవని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
సవరించిన నిబంధనల ప్రకారం ప్రతి వ్యక్తికి రెండు సీలు చేసిన మద్యం బాటిళ్లను ఢిల్లీ మెట్రో లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని అధికారులు శుక్రవారంతెలిపారు. అయినప్పటికీ, మెట్రో ప్రాంగణంలో మద్యం సేవించడం పై ఇప్పటికీ నిషేధం ఉంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన మణిపూర్ పర్యటనలో రెండవరోజు శుక్రవారం మొయిరాంగ్కు వెళ్లారు. అక్కడ బాధిత ప్రజలను కలుసుకుని వారి కష్టాలను విన్నారు. మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ , పౌర సమాజ సంస్థ, యునైటెడ్ నాగా కౌన్సిల్ ప్రతినిధులు, మణిపూర్లోని నాగా కమ్యూనిటీ అపెక్స్ బాడీ, షెడ్యూల్డ్ తెగల డిమాండ్ కమిటీ మరియు ప్రముఖ వ్యక్తులను కూడా రాహుల్ గాంధీ కలిశారు.