Home / టెక్నాలజీ
మోటో ఈ22ఎస్ స్మార్ట్ఫోన్ అక్టోబర్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నారు.ఈ విషయాన్ని మోటో ట్విట్టర్ అకౌంటు ద్వారా అధికారికంగా మోటోరోలా వెల్లడించింది.
ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో వయస్సు వెరిఫికేషన్ చేసే ఫీచర్ 2022 జూన్లో అమెరికాలో మొదటిసారి అమలులోకి వచ్చింది.యూజర్లు సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం లేదా ఫోటో ఐడీని అప్లోడ్ చేయడం ద్వారా వారి వయస్సును కూడా ధృవీకరించాలి.18 ఏళ్లలోపు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు పుట్టిన తేదీని మార్చడానికి ప్రయత్నించేవారు ఎవరైనా సరే ఈ వెరీఫికేషన్ చేయాలిసిందే.
చార్జర్ లేకుండా ఐఫోన్లను విక్రయిస్తున్నందుకు యాపిల్కు సంస్థకు బ్రెజిల్ కోర్టు మరోసారి భారీ జరిమానా విధించింది. రూ 150 కోట్లు ఫైన్ చెల్లించాలని, రిటైల్ బాక్స్లో విధిగా చార్జర్ను జోడించాలని యాపిల్ సంస్థను బ్రెజిల్ కోర్టు ఆదేశించింది.
వర్క్ ఫ్రం హోం పై ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకొనింది. హైబ్రిడ్ పని విధానం వైపే మొగ్గు చూపింది. ఉద్యోగులు ఆఫీసుకు రావడాన్ని ఇప్పుడప్పుడే తప్పనిసరి చేయబోమని తేల్చి చెప్పాంది.
గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త. ఇకపై మీ గూగుల్ అకౌంట్లను పాస్వర్డ్ లేకుండానే లాగిన్ అవ్వొచ్చు. గూగుల్ యూజర్లకు అదనపు సెక్యూరిటీ అందించేందుకు ఆండ్రాయిడ్ డివైజ్లు క్రోమ్ కోసం కొత్త పాస్కీ అనే ఫీచర్ను రిలీజ్ చేసింది.
జియో యూజర్ల కోసం కొత్త ప్లాన్లను మన ముందుకు ఇస్తోంది.రకరకాల బెనిఫిట్స్తో డిఫరెంట్ ప్లాన్స్ను మన ముందుకు అందుబాటులో ఉంచింది.
ఇన్ఫినిక్స్ 43వై 1 స్మార్ట్ టీవీ, ఇన్ఫినిక్స్ ఇన్బుక్ x2 ల్యాప్టాప్ లు నిన్న లాంచ్ చేశారు. ఈ మేరకు అధికారికంగా ట్విట్టర్లో వెల్లడించారు. వీటికి సంభందించిన కొన్ని స్పెసిఫికేషన్లను రిలీజ్ చేసింది
5జీ సేవలను పలు మెట్రో నగరాల్లో జియో, ఎయిర్టెల్ వినియోగదారులకు అందిస్తున్నాయి. కాగా 4జీతో పోల్చితే 5జీ నెట్ స్పీడ్ పదింతలు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో 5G డౌన్లోడ్ స్పీడ్ అసలు ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఓక్లా ఓ టెస్ట్ చేసింది. ఈ టెస్టులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
భారత మార్కెట్లో అక్టోబర్ 14వ తేదీన ఈ 4G ఫోన్ను విడుదల చేయనున్నట్టు రెడ్మీ అధికారికంగా వెల్లడించింది. కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్లు కూడా రిలీజ్ చేసింది. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అంటూ రెడ్మీ A1+ స్మార్ట్ ఫోనును తీసుకొస్తోంది.
మార్కెట్లో స్మార్ట్ వాచ్ల హవా కొనసాగుతోంది. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న ఈ స్మార్ట్ వాచ్లతో శరీరంలో జరిగే అనూహ్య మార్పులను సులువుగా గుర్తించవచ్చు. ఇలాంటి వాటికే వినియోగదారులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ తరహాలోనే ఓ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని కూడా ముందుగానే యాపిల్ వాచ్ గుర్తించింది. మరి దాని విశేషాలేంటో తెలుసుకుందాం