Home / టెక్నాలజీ
మెటా మెసేజింగ్ ప్లాట్ఫారమ్లో మెసేజ్లను పంపడం లేదా స్వీకరించడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో Meta కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, ప్రస్తుతం కొంతమందికి సందేశాలు పంపడంలో సమస్య ఉందని గుర్తించాం.
ఔటేజ్ డిటెక్షన్ వెబ్సైట్ డౌన్డిటెక్టర్ కూడా ఈ విషయాన్ని వెంటనే వెల్లడించింది. ఇండియాలో వేలాది మంది యూజర్లు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసినట్టు పేర్కొంది. దాదాపు చాలా నగరాల్లో ఈ వాట్సాప్ సర్వీస్లు నిలిచిపోయానని తెలుస్తోంది.
మెకేఫే గుర్తించిన 16 యాప్స్ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించిందని ఆర్స్ టెక్నికా రిపోర్ట్ వెల్లడించింది. ఇంతకు ముందు వరకు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్, ట్యాబ్లెట్స్ కోసం ఈ యాప్స్ మనకి అందుబాటులో ఉండేవి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేందుకు, టార్చ్ ఫ్లాష్లా వాడేందుకు, మెజర్మెంట్ యాప్స్గా ఈ అప్లికేషన్స్గా లిస్ట్ అయి ఉండేవి. తొలగించిన యాప్స్ ఇవే
డిజిటల్ డిటాక్స్.అనేది స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించకుండా ఒక వ్యక్తి స్వచ్ఛందంగా దూరంగా ఉండే కాలం. ఇపుడు మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని కడేగావ్ తహశీల్ లో మోహితే వడ్గావ్ అనే గ్రామంలో దీనిని పాటిస్తున్నారు. ఈ గ్రామ జనాభా సుమారుగా 3000 వరకు ఉంటుంది. గ్రామంలో ప్రతి రోజూ రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల వరకు గ్రామంలోని ప్రతి ఇంట్లో టెలివిజన్లు, మొబైల్ ఫోన్లు పూర్తిగా మూసి ఉంటాయి.
భారత అంతరిక్ష పరిశోదన సంస్ధ ఇస్రో సరికొత్త మైలురాయిని అందుకోబోతుంది. ఒక రాకెట్ ద్వారా 6టన్నుల ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఘనతను చేజిక్కించుకోబోతుంది. అందుకు వేదికగా తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం సిద్ధమైంది. నేటి అర్ధరాత్రి 12.07 నిమిషాలకు జీఎస్ఎల్వీ మార్క్ 3 – ఎం2 (ఎల్ఏఎం3) రాకెట్ ను ఇస్రో నింగిలోకి పంపనుంది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ శనివారంరాజస్థాన్లోని నాథ్ద్వారా పట్టణంలోప్రసిద్ధ శ్రీనాథ్జీ ఆలయం నుండి 5G సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికా ఇంజినీర్లు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాను ఆవిష్కరించారు. ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలరేటర్ లేబొరేటరీలో ఈ అతిపెద్ద కెమెరాను రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం వారు రెండేళ్లుగా శ్రమిస్తున్నారు.
ఐఫాల్కన్ 43యూ61 43 ఇంచుల 4K Altra HD Smart టివి అమెజాన్ సేల్లో భారీ డిస్కౌంట్తో లభిస్తుంది.ప్రస్తుత ఈ స్మార్ట్ టీవీ రూ.17,999 కు అందుబాటులో ఉంది.
గుజరాత్ రాష్ట్రాన్ని దేశ రక్షణ కేంద్రంగా మార్చేందుకు ప్రధాని మోదీ కీలక అడుగులు వేశారు. ఇండియా-పాకిస్థాన్ సరిహద్దులోని దీసాలో కొత్త ఎయిర్ బేస్ కు ప్రధాని శంకుస్ధాపనం చేశారు
ఈ నెల 20వ చైనీస్ మార్కెట్లో ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది .ఇప్పటికే వివో చైనా వెబ్సైట్లో ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.కాగా, ఇండియాలోనూ త్వరలో ఐకూ నియో 7 విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.