Home / టెక్నాలజీ
ఈ మధ్యకాలంలో వాట్సాప్ తెలియని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఒక్క స్మార్ట్ఫోన్లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ అంతలా జీవితంలో భాగమైపోయింది. ఇలాంటి వాట్సాప్ మరో కొత్త అప్డేట్ ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది.
Moto E32 Smart Phone : మోటో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే !
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశ పౌరులకు తీపి కబురు అందించింది. బ్యాంకు ఖాతాతో పనిలేకుండా నగదు లావాదేవీలను చేపట్టే డిజిటల్ రూపాయిని (ఇ-రూపీ)ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది
భారత్ టెలికం మార్కెట్లో తక్కువ సమయంలోనూ ఎక్కువ మంది ఆదరణపొందిన జియో ఇప్పుడు 5జీలోనూ దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం జియో దేశంలోని నాలుగు సిటీల్లో ట్రయల్స్ కోసం 5జీ బీటా నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా 5జీ వినియోగదారులకు వెల్కమ్ ఆఫర్ను కూడా తీసుకొచ్చింది. వారికి అన్నీ ఉచితమంటూ ప్రకటించింది.
దివాళీ విత్ MI సేల్ కొనసాగుతోంది.ఈ సేల్లో స్మార్ట్ఫోన్ల పై ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది ఎంఐ.ఈ స్మార్ట్ఫోన్ కొంటే రూ.4,999 విలువైన స్మార్ట్ వాచ్ ఫ్రీగా పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. రెడ్మీ నోట్ 11 SE మోడల్ పై ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
5జీ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్న ఎయిర్ టెల్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్లలో ఈ 5జీ టెక్నాలజీ పనిచెయ్యడం లేదని యూజర్లు వాపోయతున్నారు.
Oppo A17 : ఒప్పో సంస్థ వారు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే !
దేశ వ్యాప్తంగా నేటి నుండి 7రోజుల పాటు చేపట్టనున్న ప్రపంచ అంతరిక్ష్య వారోత్సవాలను తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ప్రారంభించారు
Lava Blaze 5G : ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధర తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు !
Redmi Pad: రెడ్ మీ సంస్థ వారు విడుదల చేసిన కొత్త ప్యాడ్ వివరాలు ఇవే !