Home / Warangal
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కమలాపూర్ లో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్బంగా లబ్దిదారుల పై అసహనం వ్యక్తం చేసారు.
వరంగల్ ఏజీఎం ఆసుపత్రిలో రోగులు, వైద్య సిబ్బంది హడలెత్తారు. ఓ త్రాచుపాము ఆసుపత్రిలోకి ప్రవేశించడంతో ఈ ఘటన చోటుచేసుకొనింది
Warangal : వరంగల్ భద్రఖాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
హైదరాబాద్ తరువాత పెద్దనగరంగా ఉన్న వరంగల్లో గులాబీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల ఇద్దరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీనీ వీడారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారే కాలానికి తగ్గట్లు కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అన్నట్లుగా ఇప్పుడు అలాంటి పరిస్థితే వరంగల్ గులాబీ పార్టీలోనూ నెలకొంది.
హనుమకొండ జిల్లాలోని చారిత్రక భద్రకాళి ఆలయంలో మాడవీధులు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది
సారూ...దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు..మజా చేసుకోండి..కుషీగా ఉండండి అంటూ అధికార పార్టీ నేతలు బహిరంగంగా మద్యం, కోళ్లను ఉచితంగా పంచి పెట్టిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకొనింది.
ఓకే డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఓ మహిళా సీఐతో అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఇన్ స్పెక్టర్ అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. దీనిని గుర్తించి మహిళా సిఐ భర్త ఓ రోజు వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. కాగా వీరి తీరుపై సుబేదారి పోలీస్ స్టేషన్లో అతను ఫిర్యాదు చేశారు. ఈ ఇరువురి సీఐల వ్యవహారం వరంగల్ జిల్లాలో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ను తిడతారు. మరలా ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పధకాలు బాగున్నాయిని అవార్డులు ఇస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.
నేడు సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి వరంగల్కు ముఖ్యమంత్రి బయల్దేరారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ టు వరంగల్ వెళ్లే రోడ్డు మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలులో ఉంచారు.
తెలంగాణాలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఆరోగ్య శ్రీ సేవలు తగ్గిన్నట్లు మంత్రి హరీశ్ రావు చేపట్టిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో అధికారులు గణాంకాలు తెలియచేసాయి. ఆరోగ్య శ్రీ అమలుపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. వాస్తవాలపై ఆరాతీసారు.