Home / Warangal
Woman Sarpanch: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయం వెడేక్కుతోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ మహిళ సర్పంచ్ ఆరోపణలతో పెను ప్రకంపనలు మొదలయ్యాయి.
Preeti: ఐదు రోజులుగా చికిత్స పొందుతూ ప్రీతి ఆదివారం కన్నుమూసింది. ప్రీతి అంత్యక్రియలకు గ్రామస్తులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ అంతిమయాత్రలో వివిధ పార్టీలకు చెందిన నేతలు.. ఇతరులు పాల్గొన్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Warangal: యువతి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు అంచన వేస్తున్నారు. రాహుల్ అనే యువకుడితో రక్షిత సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసింది. రాహుల్ తో దిగిన ఫోటోలను.. మరో యువకుడికి పంపినట్లు తెలిసింది.
Preeti Died: ప్రీతి మృతి చెందిన ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ప్రీతి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రూ. 10 లక్షలతో పాటు.. మరో రూ. 20 లక్షలను ఆర్ధిక సాయం ప్రకటించేలా చూస్తానని హామీ ఇచ్చారు.
Preeti: ప్రీతికి సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రీతి.. తన తల్లితో ఫోన్ లో సంభాషించింది. ఇందులో సైఫ్ వేధింపుల గురించి తన తల్లికి ప్రీతి వివరించింది
Preeti Suicide Attempt: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పీజీ వైద్య విద్యార్ధిని పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని అత్మహత్యాయత్నం చేసింది.
వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. నిమ్స్లోని ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్పైన ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ డాక్టర్లు చెబుతున్నారు.
Warangal: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పీజీ వైద్య విద్యార్ధిని పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని అత్మహత్యాయత్నం ఆందోళన రేపుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వరంగల్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. తోటి మహిళే ఒక లా స్టూడెంట్ ను కామాందుల వద్దకు పంపింది. హాస్టల్ లో ఉన్న విద్యార్థుల బాగోగులను చూసుకోవాల్సిన నిర్వాహకురాలు ఈ దారుణానికి తెగించింది.
విదేశాల నుంచి ఎంతో ప్రేమగా తీసుకువచ్చిన చాక్లెట్ తన కుమారుడి ప్రాణం తీస్తుందని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్ నగరంలో జరిగింది.