Home / Warangal
Shakambari Utsavalu in Warangal: వరంగల్ నగరంలో కొలువైన భద్రకాశి అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిస్తున్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో 15 రోజులపాటు అమ్మవారు శాకంబరి దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. పూలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారిని అందంగా అలంకరిస్తారు. దీంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గతనెల 26 నుంచి ఉత్సవాలు ప్రారంభంకాగా, రేపటితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. శాకంబరీ ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకు రెండు అవతారాల్లో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని […]
Congress Leader Konda Murali Sensational Comments Warangal Politics: తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి వరంగల్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న పలు అంశాలపై నివేదిక సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రేపు జరగనున్న సమావేశంపై చర్చించామని, రేపు వరంగల్ నుంచి ఎంత మంది […]
Six Detonators Found In Hanumakonda Court: దేశంలో ప్రతిరోజు ఏదో ఒకచోట బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఆగంతకులు నిత్యం ఇలాంటి బెదిరింపులు చేస్తూనే ఉన్నారు. రైల్వేస్టేషన్లు, విమానాలు, రైళ్లు, స్కూళ్లు, హాస్పిటల్స్, పబ్లిక్ ప్లేసులు ఇలా అన్నిచోట్ల బాంబు బెదిరింపు హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హన్మకొండలో జరిగింది. హన్మకొండ కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణంలో […]
TGSRTC ITI Colleges: ఐటీఐ కోర్స్ చేయాలనుకునే విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్, వరంగల్ లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్ లలో ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్ లలో ప్రవేశాలు జరగుతున్నాయని, ఈ కోర్సుల్లో ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆయా ట్రేడ్స్ లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు కోరుకున్న టీజీఎస్ఆర్టీసీ బస్ డిపోల్లో […]
Kishan Reddy inaugurates Begumpet Railway Station: తెలంగాణలో రైల్వేల అభివృద్ధి వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమృత్ భారత్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 103 రైల్వేస్టేషన్ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్ల ప్రారంభించారు. రాష్ట్రంలో రూ. 80 వేల కోట్లతో రైల్వే అభివృద్ధి పనులకు ప్రణాళికలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా నిర్వహిస్తున్నామన్నారు. బేగంపేట రైల్వేస్టేషన్ ను […]
Miss World Contestants: మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సందడి చేశారు. ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన అందాల భామలు ఇవాళ వరంగల్ విజిట్ చేశారు. వీరికి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చీరకట్టు ఆందరినీ ఆకట్టుకున్నారు. వరంగల్ హరిత హోటల్ లో అందాల భామలు బతుకమ్మలు ఆడి.. ఔరా అనిపించారు. ముందుగా హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, వరంగల్ సీపీ సన్ […]
BRS Party Silver Jubilee Celebrations in Hanumakonda: బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు భారీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు హాజరవుతున్నారు. ఈ సభలో బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, 2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఎల్కతుర్తిలో 169 ఎకరాల్లో సభ […]
CM Revanth Reddy : ఉమ్మడి వరంగల్ తనకు ఎంతో అభిమానమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈ గడ్డ నుంచే ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. వరంగల్కు విమానాశ్రయం తీసుకొస్తానని లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం సాధించామని చెప్పారు. స్టేషన్ ఘన్పూర్లో రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. కేసీఆర్ రూ.8.29లక్షల అప్పును […]
Central Government Gives Green Signal To Airport in Warangal: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. తెలంగాణలో మరో ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు ఎయిర్పోర్టు ఆపరేషన్స్కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. […]
CM Revanth Reddy landed in Warangal: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ చేరుకున్నారు. కుడా మైదానంలో హెలిప్యాడ్ ద్వారా ల్యాండ్ అయ్యారు. ఈ మేరకు ఆయనకు మంత్రులు స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి వర్గ బృందం ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ఛైతన్యపు రాజధాని. కాళోజీ నుంచి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల. […]