Home / Vijay Devarakonda
లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో పూరి జగన్నాధ్ తదుపరి చిత్రం జనగణమన పై దాని ప్రభావం పడింది. ఈ సినిమా నిర్మించే మై హోమ్ గ్రూప్ ప్రాజెక్టును వదిలేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది.
పూరీ జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం పూరీ జగన్నాధ్కు భారీ షాక్ నిచ్చింది. చిన్న విరామం తరువాత, విజయ్ దేవరకొండ ప్రస్తుతం హైదరాబాద్లో కుషి షూటింగ్లో ఉన్నాడు.
నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నాడు. అవి రామ్ చరణ్ - శంకర్ చిత్రం మరియు విజయ్ - వంశీ పైడిపల్లి చిత్రం. దిల్ రాజు ప్రభాస్ కోసం పెద్ద మొత్తంలో అడ్వాన్స్ చెల్లించాడు. అయితే ప్రభాస్ రాబోయే మూడు సంవత్సరాలు కూడ బిజీగా ఉన్నాడు.
సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ తన కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ట్రోల్ మరియు విమర్శలకు గురవుతున్నాడు. అతని ఇటీవలి చిత్రం లైగర్ ప్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఈ సినిమా ఫైనల్ రన్లో భారీ వసూళ్లను రాబడుతుందని పూరీ, విజయ్లు అంచనా వేశారు.
లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు వరకు సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి . సినిమా పై ఉన్న అంచనాల వలన 4 రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.
విజయ్ దేవరకొండ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా నటించిన సినిమా " లైగర్ " నేడు రిలీజ్ అయింది . నిజానికి చెప్పాలంటే పూరి జగన్నాధ్ ఈ సినిమాకి ఎన్నడూ లేని విధంగా సీన్స్ కొత్తగా సృష్టించుకుంటు దర్శకత్వం వహించారనే చెప్పుకోవాలి . ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచే లైగర్ సినిమా బృందం ప్రమోషన్స్ బాగా చేశారు.
విజయ్ దేవరకొండ మామూలుగానే కోపం చాలా ఎక్కువ. విజయ్ కు ఆటిట్యూడ్ కూడా ఎక్కువే ఉంటుందని ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ పెద్దలు అనుకుంటున్నారు . ఒక రకంగా చెప్పాలంటే యూత్కు విజయ్ దేవరకొండ బాగా కనెక్ట్ అయ్యాడు.
విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం లైగర్ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్న ఈ సినిమాకు చాలా ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘లైగర్’. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాను ఆగస్ట్ 25న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
దర్శకుడు సుకుమార్తో గతంలో విజయ్ దేవరకొండ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్ పైకి రాలేకపోయింది.విజయ్ తన ప్రాజెక్ట్స్ లైగర్, కుషి మరియు జన గణ మనతో బిజీగా ఉండగా, సుకుమార్ తన చిత్రం పుష్ప 2 కోసం పని చేస్తున్నాడు.