Home / videos
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు.
తన కష్టం ఫలించినందుకు చాలా సంతోషంగా ఉందన్న అమీర్. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ యువకుడి ఆవిష్కరణ.
ఆటమొదలైయ్యింది ఇంక కాస్తోండి. మీరు ఒకటి చేస్తే నేను అంతకు రెట్టింపు చెయ్యగలను. జనసైనికులను ఏరా, ఓరేయ్ అంటే ఉన్నచోటే వైసీపీ నేతలను ఈడ్చి కొట్టండి అంటూ జనసేనాని కార్యకర్తలకు తెలిపారు. సైలెంట్గా ఉంటున్నాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.