Home / Telangana
డు పాతబస్తీలో శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఓ వర్గం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అలర్లు సంభవించకుండా పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు.
బండి సంజయ్ ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు | BJP Bandi Sanjay Prajasangrama Yarta | Prime9 News
హనుమకొండ ఏసీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ సభకు అనుమతి నిరాకరించడం పై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రెమేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు కార్యాకర్తలు
CM KCR kongara kalaan Rangareddy TRSమత ఉచ్చులో పడి, ఏది పడితే అది చేస్తే మళ్లీ పాత తెలంగాణ అయితదని, మన బతుకులు ఆగం అయితయని సీఎం కేసీఆర్ అన్నారు. మోస పోతే గోస పడుతామని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కొంగరకలాన్లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి పాదయాత్రకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు బండి సంజయ్కి ఏసీపీ ఇచ్చిన నోటీసును హైకోర్ట్ సస్పెండ్ చేసింది. ప్రజా సంగ్రామ యాత్రపై వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన, నోటీసును సవాల్ చేస్తూ బీజేపీ నేతలు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదైంది. మంగళ్హాట్ పీఎస్లో రాజాసింగ్పై రౌడీషీట్ ఓపెన్ చేశారు. రాజాసింగ్ను రౌడీషీటర్గా పోలీసులు పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేశారు.
తెలంగాణలో 8ఏళ్లుగా ఉన్న ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ చెడగొడతోందన్నారు హోంమంత్రి మహమూద్ అలి. ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు బీజేవైఎం నేతలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆయన కవిత ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ నాంపల్లి కోర్టుకు తరలించారు. రెండురోజులకిందట రాజాసింగ్ అరెస్టు సందర్భంగా 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇవ్వలేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదంటూ రాజాసింగ్ తరపు లాయర్ అభ్యంతరం
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అరెస్టయ్యారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయనను రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. ఓ వర్గం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రెండు రోజుల క్రితం రాజాసింగ్ను మంగళ్హాట్ పోలీసులు నాంపల్లి
హైదరాబాదీలను మెట్రో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మెట్రోతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టొచ్చనుకుంటే, ఇప్పుడు సీన్ కాస్త రివర్స్ అయింది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు విరుగుడుగా మెట్రోను తీసుకొస్తే, అదే మెట్రో ఇప్పుడు సమస్యలతో సతమతమవుతోంది.