Home / Telangana Assembly
BRS demand on Lagacharla farmers arrest issue in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. లగచర్ల రైతుకు బేడీలు వేయడాన్ని తప్పు పడుతున్న బీఆర్ఎస్ చర్చకు పట్టు పడుతోంది. ఈ మేరకు అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. లగచర్ల గిరిజన రైతులకు సంఘీభావంగా ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులు నల్లచొక్కాలు, టీషర్టుల్లో బేడీలు వేసుకొని వచ్చారు. కాగా, అలాగే పంచాయతీ రాజ్, ఆర్ఓఆర్ సవరణ […]
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 9 తెలంగాణ పర్వదినం అని పేర్కొన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షను ఆనాడు కేంద్ర హోం శాఖ చిదంబరం ముందుకు తీసుకెళ్లారు. అలాగే సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారో.. ఆ ఆకాంక్షను నెరవేరడానికి డిసెంబర్ […]
BRS MLAs and MLCs Protest at Telangana Assembly Gate: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతకర టీషర్టులు ధరించి అసెంబ్లీ లోపలికి వచ్చేందుకు యత్నించారు. దీంతో అసెంబ్లీ దగ్గర సిబ్బంది బీఆర్ఎస్ నేతలను అడ్డుకొని అనుమతించడం లేదు. అయితే బీఆర్ఎస్ నేతలు అదానీ, రేవంత్ బొమ్మలతో టీషర్టులు వేసుకొని అసెంబ్లీకి వచ్చారు. ఇందులో రేవంత్, అదానీ దోస్తానా అంటూ టీషర్టులు ఉండడంతో […]
Telangana Assembly Sessions To Start From December 9: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. పలు కీలక చట్టాల ఆమోదానికి సర్కారు సిద్ధం ప్రతీరోజూ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయని […]
Telangana Assembly Sessions Schedule Released: తెలంగాణ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. వచ్చే డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పాలక పక్షం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రజాపాలనలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. చర్చకు రానున్న కీలక బిల్లులు రాబోయే […]
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా అధికార కాంగ్రెస్ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ గురువారం ప్రకటించారు.ప్రొటెం స్పీకర్ ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెటి రామారావు ఆయననుస్పీకర్ స్దానం వద్దకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.
తెలంగాణ మూడో శాసనసభ కొలువుదీరింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు.మొదట సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో నేడు చివరి రోజు అని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సమావేశాలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మరో 2 రోజులు పొడిగించింది.
తెలంగాణ శాసన సభలో శనివారం పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ జరిగింది. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా తెలంగాణను అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. కట్టడం మాత్రమే తమకు తెలుసని.. ప్రతిపక్షాలకు కూలగొట్టడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది. అనంతరం సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసన సభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పని చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు.