Home / tamil nadu
విధి వారి జీవితాలతో ఆటలాడుకొనింది. చల్లదనాన్ని అందించే ఆ వస్తువే వారి ప్రాణాలు బలిగొంటుందని తెలిసేలోపే విగతజీవులైనారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకొనింది.
అక్టోబర్ 29న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన తర్వాత, చెన్నై మరియు దాని పరిసర జిల్లాల్లో విస్తృతంగా, భారీ వర్షాలు కురిశాయి.
అనుకూలంగా ఉంటే సరి, లేదంటూ రాజ్యంగ పదవిని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను ఓ ఆటాడుకొంటున్న కేంద్ర ప్రభుత్వ చర్యలపై విసిగిపోతున్నారు. ముఖ్యంగా గవర్నర్ గిరి వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తున్నారని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొల్లుమంటున్న తరుణంలో తాజాగా గవర్నర్ గారు మీరు పదవి నుండి తప్పుకోండంటూ తమిళనాడు అధికార ప్రభుత్వం డిఎంకే కూటమి డిమాండ్ చేసింది.
ఆర్ముగం కమిషన్ రిపోర్టులో మరో కీలక అంశం. సంచలనంగా మారిన ఆర్ముగ స్వామి కమిటీ రిపోర్ట్.
దేశంలో సంచలనం సృష్టించిన తమిళనాడు ముఖ్యమంత్రి, పురచ్చితలైవి జయలలిత మరణ సమయంలో అపోలో హాస్పిటల్ నందు చోటుచేసుకొన్న ఓ ఆడియో నెట్టింట కలకలం రేపుతుంది.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ సిబ్బంది వినూత్నంగా నిరసనలు చేపట్టారు. తమ సమస్యలపై ఆ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రాలో తమ నిరసనలు గుప్పించి తమిళనాడు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, 2018లో రాష్ట్రంలోని తూత్తుకుడిలో జరిగిన పోలీసు కాల్పులకు సంబంధించిన పరిస్థితులపై ప్రత్యేక విచారణ కమీషన్ల నివేదికలను తమిళనాడు ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైకులు ఇచ్చి సర్ ప్రైజ్ కు గురి చేశారు తమిళనాడులోని ఓ జ్యువెలరీ షాప్ యజమాని. ఆయన అందించిన బహుమతులు చూసి ఉద్యోగులు ఎంతో ఆనందపడ్డారు.
అధికార భాష పై పార్లమెంటరీ కమిటీ సమర్పించిన నివేదిక పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
సరోగసి ద్వారానే నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులయ్యారనే వార్తలు రావడంతో తీవ్ర దూమారం రేగింది. ఈ క్రమంలో తాజాగా విఘ్నేశ్ ఇన్స్టా స్టోరీస్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.