Home / Sports News
సౌరాష్ట్ర కెప్టెన్ మరియు టీం ఇండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ రంజీ ట్రోఫీ మ్యాచ్లో మొదటి ఓవర్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్గా నిలిచాడు.
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురవడం క్రికెట్ అభిమానులందరినీ కలిచివేసింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో పంత్ కు తృటిలో ప్రాణాపాయం తప్పిందనే చెప్పవచ్చు
రెండు రోజుల క్రితం రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలయిన విషయం తెలిసిందే. కాగా పంత్ ఓవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు అతని గురించి నెట్టింట కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జివాకు అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ మంచి గిఫ్ట్ ఇచ్చాడు.
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది.
అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఖతార్లో ప్రపంచ కప్ ట్రోఫీని అందుకున్నపుడు గౌరవ సూచకంగా అరబిక్ బ్లాక్ రోబ్ లేదా 'బిష్ట్' ధరించి కనిపించాడు.
బంగ్లాదేశ్ పై టీం ఇండియా రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో గెలిచి 2-0 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది.
యూకేకి చెందిన యూట్యూబర్ థియో ఫిఫా వరల్డ్ కప్ లో మొత్తం 64 మ్యాచ్లను చూసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్బాల్ ఆటగాళ్ళలో ఒకరైన లియోనెల్ మెస్సీ ఎట్టకేలకు తన కెరీర్లోని అతిపెద్ద కలను నెరవేర్చుకున్నాడు. మెస్సీ సారథ్యం లోని
వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యే అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ప్రాతినిధ్యం వహించే 15 మంది ఆటగాళ్ల జట్టును ప్రకటించారు.