Home / PM Modi
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో తీవ్ర గందరగోళం నెలకొంది.ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై బీబీసీ..
బీబీసీ డాక్యుమెంటరీను షేర్ చేసే పలు యూట్యూబ్ వీడియోలను, ట్వీట్లను బ్లాక్ చేసినట్లు సమాచార ప్రసార మత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే సంబంధిత యూట్యూబ్ వీడియోలు కలిగి ఉన్న 50కి పైగా ట్వీట్లను బ్లాక్ చేయాలని ట్విట్టర్ని కేంద్రం ఆదేశించింది.
PM Modi Telangana Tour : తెలంగాణలో మోదీ పర్యటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో మోదీ పర్యటన తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఐఐటీ హైదరాబాద్ లో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. వీటితోపాటుగా మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వాస్తవానికి జనవరి 19న మోదీ హైదరాబాద్ […]
రోజ్గార్ మేళా కింద వివిధ ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో కొత్తగా చేరిన వారికి 71,000 నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేశారు.
సినిమాల వంటి అసంబద్ధ అంశాలపై అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో మోదీ.. పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
సీఎం కే. చంద్రశేఖర్ రావు బీజేపీ, మోదీ ప్రభుత్వంపై ఖమ్మంలోని బీఆర్ఎస్ సభ వేదికగా మరోసారి మండిపడ్డారు. మోదీది ప్రైవేటైజేషన్ పాలసీ అని తమది నేషనైలేజషన్ పాలసీ అని ఆయన పేర్కొన్నారు. 2024 తర్వాత మోదీ ప్రభుత్వం కచ్చితంగా ఇంటికి వెళ్తుందని.. తాము ఢిల్లీకి వెళ్తామంటూ ఆయన పేర్కొన్నారు.
Vande Bharat Express: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) అందుబాటులోకి రానుంది. ఈ నెల 15న వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ – వైజాగ్ మధ్య వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు ఉంటాయి. ఆదివారం పూర్తిగా సెలవు. సంక్రాంతి రోజున ప్రధానమంత్రి మోదీ వర్చువల్ గా ఈ రైలును ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ […]
Ganga Vilas Luxury Cruise: ప్రపంచ పర్యాటకంలో భారతీయతను చాటే అతిపెద్ద క్రూయిజ్ ‘MV గంగా విలాస్ ’ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. మోదీ వర్చువల్ గా జెండా ఊపి ఈ టూర్ ను ప్రారంభించారు. వారణాసిలో మొదలైన ఈ గంగా విలాస్ టూర్ అస్సోంలోని దిబ్రూగఢ్ వరకు సాగుతుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్ సరికొత్త పర్యాటకానికి నాంది పలుకుతోందన్నారు. అంతేకాకుండా ఈ రివర్ టూరిజం కొత్త అవకాశాలు కల్పిస్తుందన్నారు. దేశంలోని ఇంకొన్ని […]
ఆర్ఆర్ఆర్ ఇండియన్ సినిమా రికార్డ్స్ నెలకొల్పుతూ, జపాన్ లో కూడా మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. నాటు నాటు పాట తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ సినిమా లవర్స్ ని చిందులేయించిన పాట. ఇప్పుడు ఈ పాటకి అంతర్జాతీయ అవార్డు ( గోల్డెన్ గ్లోబ్ ) రావడంతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాని ఊపేస్తున్నారు.
:ఈనెల 19న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో సభలో పాల్గొననున్నారు.