Home / Pawan Kalyan
జనసైనికులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను సరికొత్తగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలురైతుల భరోసా యాత్ర జనాలను ఆలోచింపచేసింది.
జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరితరం కాదని, జనసేనను ప్రజలే కాపాడుకుంటారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకూడదనే నేను రోడ్డుమీదకు రాలేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను రోడెక్కడం తప్పదని పవన్ హెచ్చరించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా నిర్మాతలు పవర్ గ్లాన్స్ ని శుక్రవారం విడుదల చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. ‘దిగొచ్చింది భల్లు భల్లున, పిడుగే దిగొచ్చింది భలల్లు భల్లున మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో, తెలుగోడు’ అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్ తో విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు. పెద్ద అన్నయ్య 'మెగాస్టార్' చిరంజీవి ముద్దుల తమ్ముడు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన నటన, డ్యాన్స్ ముఖ్యంగా చెప్పు కోవాలిసిన పవర్ స్టార్ మేనరిజం ప్రేక్షుకులను బాగా ఆకట్టుకున్నాయి.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. దీనితో 'హరి హర వీర మల్లు' బృందం పవర్స్టార్ అభిమానులందరికీ పుట్టినరోజు బహుమతిని ఇచ్చింది. పవన్కి సంబంధించిన సరికొత్త పోస్టర్ను షేర్ చేస్తూ నిర్మాతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 1న జల్సా సినిమా రీ-రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పవన్ పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ షోలు వేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు వినాయక చవితి రోజున హరి హర వీరమల్లు సినిమా నుంచి కొత్త అప్డేట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం హరి హర వీర మల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. చాలా కాలం క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు, సెప్టెంబర్ 2న అభిమానుల కోసం కొత్త ప్రమోషనల్ మెటీరియల్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మా పవన్ అన్న మొగాడు..లైవ్ లో జనసేన వీరమహిళా ఉగ్రరూపం | Janasena Pawankalyan | Prime9 News
రాష్ట్రంలో ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసేందుకు రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను ఏపార్టీకి మద్దతివ్వాలో ఎవరూ చెప్పనవసరంలేదని అన్నారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019లో ఒంటరిగానే పోటీ