Home / Parliament
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు 17 రోజులపాటు కొనసాగుతాయి. ఆ సమావేశాల్లో 31 బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.మణిపూర్ హింస, రైల్వే భద్రత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారత్-చైనా సరిహద్దు స్థితి మరియు రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత వంటి ఇతర అంశాలను వర్షాకాల సమావేశంలో లేవనెత్తడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి
డేటా రక్షణ బిల్లు ముసాయిదాకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ప్రకటించిన ఆరు సంవత్సరాల తర్వాత, ఈ చట్టం ఆమోదించబడితే, భారతదేశం యొక్క ప్రధాన డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ అవుతుంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం తెలిపారు. అన్ని పార్టీల నుండి ఉత్పాదక చర్చలు జరగాలని ఆయన ట్విట్టర్లో కోరారు.
ఆస్ట్రేలియా చట్టసభ సభ్యురాలు లిడియా థోర్ప్ తాను పార్లమెంటులో లైంగిక వేధింపులకు గురయ్యానని మహిళలు పని చేయడానికి పార్లమెంట్హ భవనం సురక్షితమైన స్థలం కాదని పేర్కొన్నారు. తోటి సెనేటర్ తనపై అసభ్యకరమైన పదజాలాన్ని ప్రయోగించాడని తనను అనుచితంగా తాకాడని కన్నీళ్లతో సెనేట్ లో చెప్పారు. అతను చాలా శక్తివంతమైన మనిషని కూడా తెలిపారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు గురువారం ముగియడంతో పలు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు 'తిరంగా మార్చ్' చేపట్టారు. ఈ మార్చ్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వమే పార్లమెంట్ను నడపనివ్వడం లేదు.. అదానీ స్కాంపై ఎందుకు చర్చకు ఇష్టపడడం లేదని ప్రశ్నించారు.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం నీటి నిల్వలపై పార్లమెంట్ సాక్షిగా కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతానికి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం అని తేల్చి చెప్పింది. పార్లమెంట్ లో వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వచేయనున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. […]
లండన్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్రం ఖండించడంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.ఆర్థిక బిల్లును ఆమోదించాలనే లక్ష్యంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత ప్రారంభమయ్యాయి.
President: రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ద్రౌపది ముర్ము.. తొలిసారిగా తన ప్రసంగాన్ని పార్లమెంట్ లో వినిపించారు. పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. దీంతో ద్రౌపది ముర్ము.. తన తొలి ప్రసంగాన్ని పార్లమెంట్ సాక్షిగా వినిపించారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం 'ఎమర్జెన్సీ' షూటింగ్ కోసం పార్లమెంటు ఆవరణలో లోక్సభ సెక్రటేరియట్ నుండి అనుమతి కోరినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ రోజుతో తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ హోదాలో చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని సభ్యులకు సూచించడంతో పాటు తన అనుభవాలనూ పంచుకున్నారు.