Home / national
India Pakistan Ceasefire: భారత్-పాకిస్థాన్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆదివారం ఉదయం జమ్మూకశ్మీర్, పంజాబ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా జోక్యంతో భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే పాక్ సైన్యం తన వక్రబుద్ధిని మరోసారి చూపెట్టుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లతో మరోసారి దాడికి ప్రయత్నించింది. దీంతో భారత్ సైన్యం దాడులను తిప్పికొట్టాయి. డ్రోన్లు విజయవంతంగా […]
EX PM Indira Gandhi Era during India Pakistan War: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధానికి శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాక్, ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. కొందరు కాంగ్రెస్ నేతలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. మరికొందరు నేతలు ఇందిరాగాంధీ కాలం నాటి పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ఇండియా-పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత ఎంపీ శశిథరూర్ […]
India Pakistan War: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు విదేశీ మధ్యవర్తిత్వం తొలిసారేమి కాదు. గతంలో కూడా ఇరుదేశాల మధ్య చాలా సందర్భంలోనూ మూడో పక్షాలు మధ్యవర్తిత్వం వహించి సంధి కుదిరించాయి. 1966లో సోవియట్ యూన్యన్.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య 1965లో యుద్ధం జరిగింది. అప్పటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో ప్రస్తుత (ఉజ్బెకిస్థాన్లోని) తాష్కెంట్లో శాంతి ఒప్పందం జరిగింది. సోవియట్ యూనియన్ ప్రధాని అలెక్సీ కొసిగిన్ ఆధ్వర్యంలో భారతదేశం ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు […]
BCCI held Rest IPL 2025 Matches in Bangalore, Chennai and Hyderabad: ఇండియా-పాకిస్థాన్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మ్యాచ్లు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మిగిలిన 16 మ్యాచ్లను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే.. భారత ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్లోని మిగతా […]
Virat Kohli Retirement from Test Matches: ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టులకు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. దీంతో అతడి బ్యాట్ నుంచి వచ్చిన అద్భుతమైన నాక్స్ను తలచుకొని అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. రోహిత్ శర్మ ఇచ్చిన షాక్ నుంచి తేరుకునే లోపే ఇండియా అభిమానులకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. హిట్మ్యాన్ రోహిత్ […]
Key meeting Chaired by Prime Minister Modi with 3 Chief: భారత్-పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నతస్థాయి సమావేశానికి ముందు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ […]
Pakistan attacks with 400 drones : ఇండియాలోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యం చేసుకొని పాక్ గురువారం రాత్రి డ్రోన్ దాడులకు తెలబడింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 36 ప్రాంతాలను టార్గెట్ చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో దాడులకు పాల్పడినట్లు భారత సైన్యం తెలిపింది. పాకిస్థాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా వాడుకుంటోందని వెల్లడించింది. నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా దాడులు.. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, […]
Jaishankar holds talks with UK Foreign Secretary : ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న వేళ.. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ యూకే ఫారెన్ వినిస్టర్ డేవిడ్ ల్యామితో చర్చలు జరిపారు. సమావేశంలో ఇండియా తరఫున ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న నేపథ్యంలో నిధులు ఇవ్వడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ టెర్రరిజాన్ని వదులుకోవడానికి కూడా అంత సానుకూలంగా లేదని ఇండియా చెబుతోంది. బ్రిటన్ పార్లమెంట్లో […]
Robert Prevost as the 14th Pope : ఏప్రిల్ 21న క్యాథలిక్ క్రైస్తవుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడున్న ఆయన 88 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. కాగా, పోప్ మరణం అనంతరం అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ కొత్త పోప్గా ఎన్నికయ్యారు. ఆయనకు పోప్ లియో-14గా నామకరణం చేశారు. కొత్త పోప్ను ఎన్నుకునేందుకు రహస్యంగా సిస్టిన్ చాపెల్లో సమావేశమైన 133 మంది కార్డినల్స్ పోప్ను నియమించారు. […]
Pakistan’s ‘X’ account is fake : ఇండియా ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఎఫెక్ట్ పాకిస్థాన్పై పడింది. ఉగ్రస్థావరాలపై దాడిని సహించలేకపోయిన పాక్ భారత్ ఆర్మీ, సాధారణ పౌరులపై దాడికి పాల్పడింది. దీంతో పాక్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. భారత్పై దుర్మార్గపు దాడులకు పాల్పడుతూ ఆర్థికంగా మరింత దిగజారిపోయింది. ఆర్థిక పరిస్థితిపై బయటపడేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాడుతోంది. తమకు ఆర్థిక సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. […]