Home / national news
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు.
ఉద్యోగాల కోసం భూమి కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ మంగళవారంనాడు ప్రశ్నించనుంది.
త్రిపురలో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా మాణిక్ సాహా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో ఆయన వరుసగా రెండవసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే మార్గం సుగమం అయింది.ఇటీవల ముగిసిన రాష్ట్ర ఎన్నికలలో, 60 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపి 32 స్థానాలను గెలుచుకుంది.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్రంలోని నిరుద్యోగ విద్యావంతులైన యువతకు నెలకు రూ.2,500 భృతిని ప్రకటించింది. 2023-2024 రాష్ట్ర బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. భృతి కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఒక రైతు ఉల్లి పంట ధర పతనమవడంతో సాగుదారుల దుస్థితిని హైలైట్ చేయడానికి మరియు ప్రస్తుత విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా ఉల్లి పంటను తగలబెట్టాడు.
భారతీయ రైల్వే రాత్రిపూట ప్రయాణించే ప్రయాణీకుల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. ప్రయాణికులు పెద్ద స్వరంతో మొబైల్ ఫోన్లలో మాట్లాడకూడదు
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు మరియు బిలియనీర్ బిల్ గేట్స్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు ఇటీవల ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి వంట చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో షేర్ చేయబడింది.
ఉమేష్ పాల్ హత్య కేసులో మరో నిందితుడు విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి ప్రయాగ్రాజ్ పోలీసులతో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కౌంధియార పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు, నిందితులకు మధ్య ఎన్కౌంటర్ జరిగిందని ప్రయాగ్రాజ్ పోలీస్ కమిషనర్ రమిత్ శర్మ సోమవారం తెలిపారు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసుకు సంబంధించి అధికారులు ప్రశ్నిస్తున్నారు.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) టోల్ ట్యాక్స్ను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నందున ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులు మరియు ఎక్స్ప్రెస్వేలపై ప్రయాణించడం కొంచెం ఖరీదైనదిగా మారే అవకాశముందని తెలుస్తోంది