Home / national news
కల్యాణ రాజ్యప్రగతిపక్ష పేరుతో పార్టీని స్థాపించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడ్డారు గాలి జనార్థన్రెడ్డి. అయితే, ఫలితాల్లో మాత్రం ఆయన ఒక్కరే విజయం సాధించడం విశేషం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ దూసుకెళ్లింది. పరిస్థితులు అనుకూలిస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం డీకే శివకుమార్ కు ఉంది.
ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిన్ ఇండియా పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఫైర్ అయింది. నిబంధలను గాలికి వదిలేశారని పైలట్ పై 3 నెలల సస్పెన్షన్ వేటు వేసింది.
కర్ణాటకలో ఎన్నికలు ముగిశాయి. మే 13 (శనివారం) రాజకీయ పార్టీల భవితవ్యం తేలిపోనుంది. దీంతో నాయకుల్లో కొత్త ఆందోళనలు నెలకొన్నాయి.
భారత్ 2016 లోనెట్ ఫ్లిక్స్ సర్వీసులు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ ఓటీటీకి దాదాపు 60 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో జరిగిన ఓ ప్రమాదం షాకింగ్ కు గురి చేస్తోంది. కోట్లు విలువ జేసే ఓ లగ్జరీ కారు చిన్న ప్రమాదంలోనే కాలి బూడిదైంది.
ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వ తేదీ వరకు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 16,96,770 మంది విద్యార్థులు 12 వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు.
కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో ఎన్నికల సరళిపై జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తాము బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ధన బలాన్ని తట్టుకోలేకపోయామన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న అత్తపై ఓ కోడలు విచక్షణ మరిచి దాడి చేసింది.