Home / national news
సుదీప్తో సేన్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘ది కేరళ స్టోరి’. విడుదలకు ముందు నుంచే వివాదాలకు కేరాఫ్ అయింది. కాగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది.
శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిహార్ జైలులో ఉన్న శరత్చంద్రారెడ్డి.. తన భార్య అనారోగ్యం దృష్ట్యా..
ముంబైలో విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులంతా దిగిన తర్వాత సిబ్బంది విమానంలో క్లీనింగ్ ప్రక్రియను చేపట్టారు. దీంతో విమానంలో ఉన్న తేలును గుర్తించారు.
మరో నాలుగు రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.
బరేలీ పట్టణంలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో ప్రియదర్శిని నగరలో ఓ పాత కబాబ్ దుకాణం ఉంది. బుధవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు
భవిష్యత్ లో టోల్ ప్లాజాల అవసరం లేకుండా ఫీజులు వసూలు చేసేందుకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రవాణాశాఖ తెలిపింది.
అజిత్ పవార్.. ఎన్సీపీని వీడి బీజేపీ చేరతారనే ఊహాగానాల మధ్య పవార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళ సినీ రంగానికి చెందిన షాలిని ముల్లుమ్ అనే నటికి బుల్లితెరతో మంచి పేరు తెచ్చుకుంది. జీ తమిళ్ లో ప్రసారమయ్యే సూపర్ మామ్ రియాల్టీ షోలో కూడా ఆమె పాల్గొంది.
Bengaluru: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం కోసం వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెలికాఫ్టర్ ను హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ఎమెర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో హెలికాప్టర్ అద్దం పగిలింది. కాగా, శివకుమార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు బెంగళూరులోని జక్కూర్ ఎయిర్పోర్టు నుంచి కోలార్ జిల్లాలోని ముల్బాగల్ కు […]
మరో ఏడాదిలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగబోతున్న నేపధ్యంలో ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.