Home / national news
మహారాష్ట్రలో ఘోర రోడ్డు విషాద ఘటన చోటు చేసుకుంది. బుల్ధానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వేలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణిస్తోన్న బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 25 మంది సజీవ దహనం కాగా.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా మారింది. బస్సు యావత్మాల్ నుంచి
ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కాగా చంద్రశేఖర్ ఆజాద్ కి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఆయన కాన్వాయ్పై కొందరు దుండగులు కాల్పులు
త్రిపుర లోని ఉనకోటి జిల్లా కుమార్ ఘాట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నిర్వహించిన జగన్నాథ ఉల్టా రథయాత్రలో రథం హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో విద్యుదాఘాతం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 15 మందికి తీవ్రంగా గాయలైనట్లు తెలుస్తుంది.
మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్వాలియర్ నుంచి తికమ్గఢ్కు వెళ్తున్న మినీ ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో
ఢిల్లీకి చెందిన ఓ పిల్లలు లేని జంట.. కృత్రిమ గర్భధారణ చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. ఈ క్రమంలో భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యంతో భార్య అండాలను ఆస్పత్రి వైద్యులు ఫలదీకరణం చేశారు. అయితే, ఈ విషయం పిల్లలు పుట్టిన తర్వాత బయటపడింది. డీఎన్ఏ పరీక్షల్లో తండ్రి వేరొకరి తెలియడంతో
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డజనుకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న వాంటెడ్ క్రిమినల్ "గుఫ్రాన్" హతం అయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం కౌశంబీ జిల్లాలో తనిఖీలు చేపట్టింది. ఆ ప్రాంతంలో గుఫ్రాన్ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడిని చుట్టుముట్టారు.
ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాన్ని ప్రజలు ఇంకా మర్చిపోనేలేదు. మూడు రైళ్లు ఢీకొని 283 మంది మరణించిన దుర్ఘటన జరిగిన ఈ నెల రోజుల వ్యవధి లోనే వరుసగా రైలు ప్రమాదాలు జరగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. కాగా ఇప్పుడు తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి.
ఉత్తరప్రదేశ్లోని ఖుషి నగర్ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. అనుమానాస్పద స్థితిలో స్థానికంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం కావడం అందర్నీ కలచివేస్తుంది. మరణించిన వారిలో ఓ మహిళ, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి సమయంలో ఈ విషాద ఘటన చోటు
తమిళనాడు ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ రాకుండా తలుపులు మూసి వేసింది. తమిళనాడులోని ఏ కేసుకు సంబంధించైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని స్టాలిన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది.
ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లాలో టాటా స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మేరమాండల్ ప్రాంతంలో టాటా స్టీల్ కు చెందిన ‘బ్లాస్ట్ ఫర్నేస్ పవర్ ప్లాంట్’లో ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయినట్టు తెలుస్తోంది.