Home / national news
రక్షాబంధన్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు తమ జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటివరకూ జరుపుకొన్న రక్షాబంధన్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం తిరువళ్లూరు జిల్లా పెరియపాళయంలోని భవానీ అమ్మన్ ఆలయానికి రూ. 46.31 కోట్ల విలువైన బంగారు డిపాజిట్ బాండ్ను అందజేశారు. 91.61 కిలోల బరువున్న బంగారు బిస్కెట్లు (రూ. 46.31 కోట్ల విలువైన బంగారంతో తయారు చేయబడ్డాయి).
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ,పశువులకు సంక్రమించే లంపీ చర్మవ్యాధి బారి నుంచి వాటిని రక్షించడానికి దేశీయంగా రూపొందించిన లంపీ ప్రో వాక్ ఇండ్ను ఈ రోజు ఆవిష్కరించారు. ఈ వాక్సిన్ ను ఇజ్జత్ నగర్, బరెలి లోని ఇండియన్ వెటనరీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్
ఉత్తరప్రదేశ్ ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. బాందా దగ్గర యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో పడవలో 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉండగా, ఇప్పటికి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కనీసం పది క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలపై విచారణ జరుపుతోంది. ఇన్స్టంట్ లోన్ యాప్ కేసులో దర్యాప్తులో ఉన్న నిందితుల నేరాల ద్వారా రూ. 1,000 కోట్లకు పైగా నగదును లాండరింగ్ చేసినట్లు గుర్తించారని వాటిలో చాలా వరకు చైనా లింక్ను కలిగి ఉన్నాయని తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో, ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది . దీన్ని ఉల్లంఘించిన వారికి రూ. 500 జరిమానా విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్లు ధరించడం లేదని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం మధ్యాహ్నం భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖర్ ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రపతి భవన్లో దర్భార్ హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కాగా జగదీప్ ధన్ఖర్ వృత్తి రీత్యా లాయర్
భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియామకాన్ని ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 26తో ముగియనుంది. ఆయన స్థానంలో జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు.
గుజరాత్కు చెందిన తన్వీ, హిమాన్షు పటేల్ దంపతులు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు తమ కార్పొరేట్ వృత్తిని స్వచ్ఛందంగా వదిలేసారు. తమ వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్న రైతు దానిపై రసాయనాలు పిచికారీ చేశాడని తెలుసుకున్న వారు తమ వృత్తులను విడిచిపెట్టారు.
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 10న రాష్ట్రాలకు పన్నుల పంపిణీ కింద రూ.1.17 లక్షల కోట్లను విడుదల చేసింది, ఇది సాధారణంగా బదిలీ అయ్యే దానికంటే రెట్టింపు."రాష్ట్రాల మూలధనం మరియు అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేయడానికి రాష్ట్రాలను బలోపేతం చేయడానికి ఇది భారత ప్రభుత్వ నిబద్ధత