Home / Madhya Pradesh
కాంగ్రెస్ కు అనూహ్య మైలేజ్ తెప్పిస్తున్న భారత్ జోడో యాత్రలో తన ఫోటో ముద్రించవద్దంటూ ఓ కాంగ్రెస్ సీనియర్ నేత వ్రాసిన లెటరు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
వారి జోవనోపాధికి దీపావళి పండుగ సమాధి కట్టేలా చేసింది. ఓ టపాసుల గోదాములో చోటుచేసుకొన్న పేలుడుకు నలుగురు బలైనారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకొనింది.
సాధారణంగా బోరింగ్ అనగా చేతిపంపు కొడితే నీళ్లు వస్తాయి. కానీ ఈ ప్రాంతంలో మాత్రం బక్కెట్ల కొద్దీ మద్యం వస్తుంది. ఇది చూసిన పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్లోని గుణాలో వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా చిన్న పిల్లలే కనిపించినవన్నీ మింగేస్తుంటారు. అలా కాయిన్స్, పేపర్లు, స్పూన్లు, చిన్నపిల్లల పొట్టలో కనిపించిన సందర్భాలను చూసాము, విన్నాం. కానీ ఇందుకు భిన్నంగా ఓ వృద్ధుడి కడుపులో ఏకంగా గ్లాస్ కనిపించింది ఇది చూసిన వైద్యులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రాజ్ ఘర్ ప్రాంతంలో జరిగింది.
బాత్రూమ్లో 19 ఏళ్ల యువతి దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాన్ని ముగ్గురు విద్యార్థులు వీడియో తీశారు. ఆ క్లిప్ను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరించి ఆమె నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. తీరా చూస్తే అసలు విషయం తెలుసుకుని రంగ ప్రవేశం చేసిన పోలీసులకు నిందితుల్లో ఒకరు చిక్కారు, మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో చోటుచేసుకుంది.
బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా మధ్యప్రదేశ్ రేవా జిల్లాలోని బాలికల పాఠశాలలో మురికిగా ఉన్న మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో శుభ్రం చేస్తున్న వీడియో ఎంపీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడింది.
వినాయకుడి విగ్రహం పాలు తాగడం... చెట్టు నుంచి పాలు కారడం... వంటి వాటిని మనం వినే ఉంటాం. కాగా వీటిని కొందరు హిందువులు దైవం చేస్తున్న అద్భుతంగా భావిస్తారు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనే మరొకటి తాజాగా మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా శనివారం ఎనిమిది ఆఫ్రికన్ చిరుతలను నమీబియా నుండి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విడిచిపెట్టారు. దేశంలోని వన్యప్రాణులు మరియు ఆవాసాలను పునరుజ్జీవింపజేసేందుకు మరియు వైవిధ్యపరిచే తన ప్రయత్నాలలో భాగంగా మరియు మూడు మగ చిరుతలను పార్క్లోకి విడుదల చేసారు.
నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విడిచిపెట్టారు. ఈ ఉదయం నమీబియా నుండి తీసుకొచ్చిన 8 చిరుతలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి కునో నేషనల్ పార్క్కు తీసుకువెళ్లాయి.
ఇండోర్కు చెందిన యష్ సోనాకియా గ్లాకోమావ్యాధి కారణంగా ఎనిమిదేళ్ల వయసులో పూర్తిగా కంటి చూపును కోల్పోయాడు, అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనే అతని కలనుంచి అతడు వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ అతనికి దాదాపు రూ.47 లక్షల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేసింది.